పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వా యువేగంతో పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పనులను త్వరగా పూర్తి చేయించి ఎ త్తిపోతల పరిధిలోని రిజర్వాయర్లను క�
గత ప్రభుత్వాలు రెడ్టేపిజంతో పరిశ్రమలు రాకుండా చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో తాము కంపెనీలకు రెడ్కార్పెట్ పరిచామని ఐటీ, మున్సిపల్, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుస�
సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని ఉద్యోగ సంఘాల నేతలు కొనియాడారు. కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడాన్ని పురస్కరించుకొని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో టిప్స్, టిగ్లా, జేసీఎల�
Minister KTR | కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లీ రూ.200 పెన్షన్, 3 గంటల కరెంటు వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట
Minister KTR | కాంగ్రెస్ అధికారంలో ఉన్న 50 సంవత్సరాల్లో రాష్ట్రంలో సక్రమంగా పని చేస్తే ఈ సమస్యలెందుకుంటయ్.. ఈ యాత్రలెందంటూ ఆ పార్టీ నేతలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లల�
మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మూసాపేట మండలం వేములకు (Vemula) చేరకున్న మంత్రి కేటీఆర్.. ఎస్జీడ�
మహబూబ్నగర్ నైపుణ్య శిక్షణ కేంద్రం ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శాంతానారాయణగౌడ్ ట్రస్ట్, సెయింట్ ఫౌండేషన్ ఆధ�
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్నగర్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రా�
కాళేశ్వరం తరహాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
Minister KTR | మహబూబ్నగర్లో ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం పర్యటించనున్నారు. పర్యటనలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు భూమిపూజ చేయనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మెట్టుగడ్డ- పిల్లల
జూన్ 6 రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకెళ్తున్నది. దేశీయ, విదేశీ పరిశ్రమలకు అడ్డగా మారింది. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు చొరవతో తొమ్మిదేండ్లలో రాష్ర్టానికి 23 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి.
పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మినీ శిల్పారామంలో దశాబ్ది వేడుకల్లో భాగంగా పరిశ్రమలశాఖ ప్రగతి కార్యక్
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన సురక్షా దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ముగిసింది. ఆయా జిల్లాల్లో మంత్రులు పోలీసు ర్యాలీల్లో పాల్గొన్నారు.
ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రతిక్షణం కంటికి నిద్రలేకుండా రక్షణ కవచంలా కాపాడే పోలీసుల సేవలు అభినందనీయమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్ష ఉత్