మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శిల్పరామంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుక
‘ఉద్యమ సమయంలో నడిగడ్డ దుస్థితిని చూసి కండ్లల్లో నీళ్లు పెట్టుకున్నాం. ఎంతో బాధపడ్డాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాడు గంజి కేంద్రాలు ఉండేవి. ఆర్డీఎస్ కాల్వల్లో నీళ్లు తన్నుకుపోతుంటే చూస్తూ ఉండే పరి�
పాలమూరును సుందరంగా తీర్చిదిద్ది గ్రీన్ సిటీగా మార్చుతామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్లోని బీకేరెడ్డి కాలనీలో మంత్రి పర్యటించారు.
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణతో (Telangana) మరే రాష్ట్రం పోటీ పడటంలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. ఇదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో యువత భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చార�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ సాహిత్య దినోత్సవం సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాహిత్�
సీఎం రాక కోసం గద్వాల ముస్తాబైంది. జిల్లాకేంద్రానికి నేడు సీఎం కేసీఆర్ రానుండడంతో ప్రధాన కూడళ్లు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాలు విద్యుత్ కాంతుల్లో దగదగలాడుతున్నా�
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా సాహిత్య దినోత్సవం (Sahitya Dinotsavam) నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ సాహిత్య దినోత్సవం, కవి సమ్మేళనంలో మ
రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమంతోపాటు నేడు రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులే కీలకపాత్ర పోషించారని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో సంబంధింత అధికారులతో శనివార
సమైక్య రాష్ట్రంలో దివ్యాంగులు మాపై దయచూపండి అంటూ మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారని.. నేడు అడగకముందే వరాలు ఇస్తున్న సీఎం కేసీఆర్ మా దేవుడని దివ్యాంగులు అంటున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ �
ఇంటింటా సంక్షేమ సౌరభం వెల్లివిరు స్తున్నది. అన్ని వర్గాల బాగు కోసం పక్షపాతం లేకుండా పథకాలను అందిస్తూ సీఎం కేసీఆర్ రైతు బాంధవు డయ్యారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున�
సాహిత్యానికి సీఎం కేసీఆర్ (CM KCR) ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా ఈ నెల 11న సాహితీ దినోత్సవం (Sahithi Dinotsavam) నిర్వహిస్తున్నామన్న
జడ్చర్ల ఎర్రగుట్ట వద్ద నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్
పారిశ్రామిక వాడగా దేవరకద్రను అభివృద్ధి చేస్తానని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మండలంలోని వేములలో ఫార్మా పరిశ్రమ నిర్మాణంలో భాగంగా గురువారం చేపట్టిన భూమిపూజకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మ�