హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా జూలై 2 నుంచి 5వ తేదీ వరకు జాతీయ సీనియర్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్షిప్ జరుగనుంది. జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్, సాట్స్ స
హైదరాబాద్ వేదికగా ఈనెల 29 నుంచి జూలై 2వ తేదీ వరకు జాతీయ మార్షల్ఆర్ట్స్ చాంపియన్షిప్ జరుగబోతున్నది. నాలుగు రోజుల పాటు జరిగే టోర్నీకి సంబంధించిన వివరాలను వోవీనం అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షు�
రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవంతోపాటు అన్ని వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కోకాపేటలో ప్రభుత్వం కేటాయిం�
ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ దళిత్ జర్నలి�
త్వరలో పాలమూరు-రంగరెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేసి కోటకదిర సహా ఈ ప్రాంతంలోని ప్రతి ఎకరాకూ పుష్కలంగా సాగునీటిని అందిస్తామని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలి�
తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పేదోళ్లకు మంచిరోజులు వచ్చాయని వారు సంపన్నులు అవుతారని టూరిజం, ఎక్సైజ్శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాదాపూర్లోని సీసీఆర్టీలో నిర్వహించిన అల్లూ�
తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఉమ్మడి జిల్లా జోహార్ పలికింది. ఊరూ.. వాడా నివాళులు అర్పించింది. గ్రామ, మండల, నియోజ కవర్గ, జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్తూపాల వద్ద జై కొట్టారు. ప్రొఫెసర్ జయశంకర్�
తెలంగాణ వచ్చాకే పట్టణాలు, గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందాయని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరులను స్మరించుకునేందుకు జెడ్పీ మీటింగ�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న ఉద్యమ అమరులను మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్మరించుకున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ�
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యే యంగా ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని మం త్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి �
నారాయణపేట జిల్లా ముడుమాల్ సమీపంలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఉన్న నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల గుర్తింపు సాధించే దిశగా అడుగులు పడుత�
తెలంగాణ ఉద్యామానికి దిక్చూచిగా నిలిచి, స్వరాష్ట్రం కోసం నిరంతరం త పించిన మహనీయుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని ఎక్సై జ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతుందని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ బుధవారం సమీక్ష నిర్వహించారు.
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని (International Yoga Day) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. సిద్దిపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పాల్గొన్నారు. కామారెడ్డి (Kamareddy) జిల్లాలోని లింగంపేట మండల కేంద్రం�