చారిత్రాత్మక గోల్కొండ కోటలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లైట్ అండ్ సౌండ్ షో ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, టూరిజం క
Minister Srinivas Goud | రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దారుల అరాచకాలను సహించలేక కత్తి పట్టిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న అని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud ) అన్నారు.
రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 3 గంటలే చాలన్న టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై ఆవేశం కట్టలు తెంచుకున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు పెల్లుబికాయి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో అన్ని రంగాలు పురోగమిస్తున్నాయని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అనేక వ్యాపారాలతో మ�
రైతుల కో సం ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఓర్వలేక రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నాడని, స్వదేశంలో విమర్శిస్తే ప్రజలకు తెలుస్తుందని అమెరికాలో నిజ స్వరూ పం బయటపెట్టుకున్నాడని ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్�
అభివృద్ధే తమ సర్కారు ధ్యేయమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల కు చెందిన 200 మంది కాంగ్రెస్ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు మైమాన్ కమ్యూనిటీ ఆధ్వర్య�
Current | రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర
వ్యవసాయనికి 24 గంటల విద్యుత్ అవసరం లేదంటూ రైతులను అవమానించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రె డ్డి వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్నగర్లోని తె లంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ అధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
సీఎం కేసీఆర్ కులవృత్తులకు జీవం పోశారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలో గౌడ సం ఘం జిల్లా అధ్యక్షుడు పచ్చర్ల శ్రీధర్గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం గౌడ ఆత్�
Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల : అలంపూర్లోని చారిత్రాత్మక జోగులాంబ ఆలయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఆలయం వద్ద జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను శ్రీనివా�
Minister Srinivas Goud | గతంలో వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నాడని.. ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఎందుకని రేవంత్ రెడ్డి అంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురుశిష్యులు ఇద్దరూ ఒక్కటే అని ఆయన విమర్శించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాతే బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్, సాంస్కృతికశాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్, కొత్తగంజి, పాతపాలమ�
కాంగ్రెస్, బీజేపీలతోనే దేశం వినాశనమవుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని వీరన్నపేటలో ఉన్న నీలకంఠస్వామి ఆలయం కమ్యూనిటీ హాల్ వద్ద బీజేపీ నా
Minister Srinivas Goud | దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల తీరువల్ల దేశం నేటికీ అభివృద్ధి చెందలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఒకప్పుడు ఎంతో వెనుకబడిన దక్షిణ కొరియా లాంటి దేశాలు నేడు ఎంత�