సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తుంటే.. ఓర్వలేని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మూడు గంటలే చాలంటూ రైతులపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డార�
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల విద్యుత్ చాలని దురహంకారంగా మాట్లాడుతున్నారని, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను రైతులు నిలద�
Minister Srinivas Goud | తెలంగాణలో కొత్తగా రూపొందిస్తున్న క్రీడా, టూరిజం పాలసీలపై ఆయాశాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా �
V Srinivas Goud, Srinivas Goud, Minister Srinivas Goud, Former, Former Srinivas Goud, Minister Srinivas Goud Planted Paddy In The Field at Chinnadarpally
కర్షక లోకం కది లింది.. సోమ వారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘మూడు పంటలు బీఆర్ఎస్ నినాదం’.. ‘మూడు గంటల విద్యుత్ కాంగ్రెస్ విధానం’పై విస్తృతంగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ�
కాంగ్రెస్ పార్టీపై కర్షకులు కన్నెర్రజేశారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ మస్త్ అని వ్యాఖ్యానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మూడు పంటల బీఆర్ఎస్ నినాదమే ముద్దు.. మ�
Mahabubnagar | నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పొలం బాట పట్టారు. పొలంలో దిగి కూలీలతో పాటు నాట్లు వేస్తూ ఉత్సాహపరిచారు. సోమవారం జిల్లాలోని హన్వాడ మండల కేంద్రంలో జరిగే రైతు వేదిక అ�
Mahabubnagar | మహబూబ్నగర్ రూరల్ మండలంలో ఓబులాయపల్లిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రైతు సభ నిర్వహించారు. ఈ రైతు వేదిక సాక్షిగా ఓ వృద్ధురాలు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగింది. 3 గంటల కరెంటంటే �
రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీ నివాస్గౌడ్ అన్నారు. భూత్పూర్ ము న్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ వాస వీ ఫంక్షన్ హాల్లో పాలమూరు జిల
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరులో 30 ఏండ్లు బైపాస్పేరిట టైంపాస్ చేశారని.. తెలంగాణ ప్రభుత్వం కేవలం తొమ్మిదేండ్లలో అనేక బైపాస్ రోడ్లు నిర్మించి ప్రజలు, వాహనదారుల కష్టాలు తీర్చామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి �
తెలంగాణ క్రీడా హబ్గా మారబోతున్నదని...ఇతర రాష్ర్టాల ప్లేయర్ల శిక్షణ ఇచ్చే కేంద్రంగా అభివృద్ధి చెందిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మొయినాబాద్లో జ్వాలా గుత్తా బ్యాడ్మింటన్ అకాడమీలో పంజాబ�
Telangana | తిరుమల, షిర్డీకి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సర్వీసులను తీసుకొచ్చామని ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖల మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దారుల ఆరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న అని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తెలంగాణ టూరిజాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు బీఆర్ఎస్ ప్రభు త్వం కృషిచేస్తున్నామని ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. దేశ, విదేశీ టూరిస్టులకు మైరుగైన సౌకర్యాల