దుర్మార్గులంతా ఒక్కటై.. పాలమూరు జి ల్లాను భ్రష్టు పట్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీ నివాస్గౌడ్ తెలిపారు. అనవసర మాటలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
రాబోయే ఎన్నికల్లోనూ కులం చూసి కాకుండా.. గుణం చూసి గెలిపించాలని మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి మహబూబ్నగర్లో ఎవ్వరూ సాధించలేని మెజ�
Taekwondo Tournament | మలేషియా వేదికగా ఈ నెల 4 నుంచి ఆరవ తేదీ వరకు జరిగే అంతర్జాతీయ తైక్వాండో టోర్నీలో రాష్ర్టానికి చెందిన సింధు తపస్వి, అఖిల్ మహర్షి ఎంపికయ్యారు. టోర్నీ కోసం వీరు బుధవారం మలేషియాకు బయల్దేరి వెళ్లనున్�
ఎన్నికల అఫిడవిట్లో తప్పు డు సమాచారాన్ని పొందుపర్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబుబ్నగర్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్గౌడ్పై కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయకుమార�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలతో కురుమ, యాదవుల జీవితాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నా రు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని జైనల్లీపూ
దళితబంధుతో దర్జాగా బతుకుతున్నట్టు ఓ లబ్ధిదారుడు ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్లోని వివేకానందనగర్లో శుక్రవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ వార్డు పర్యటన నిర్వహించారు.
కృష్ణానదికి వరద వస్తున్న నేపథ్యంలో నదీ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో క�
Minister Srinivas Goud | ఎగువన ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటిని వదిలిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Minister Srinivas Goud ) , ఎమ్మెల్యే చిట్టెం రామ్మో
Minister Srinivas Goud | ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మాయమాటలు చెప్పేందుకు, ప్రజలను మభ్య పెట్టేందుకు కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని..వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సబ్బండ వ ర్గాల అభివృద్ధే సర్కారు లక్ష్యమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జి ల్లా కేంద్రంలోని శిల్పారామంలో 300 మంది బీస�
గ్రూపు రాజకీయాలు, వర్గపోరు, వివాదాలతో ఇన్నాళ్లు కొట్టుమిట్టాడిన జాతీయ హ్యాండ్బాల్ సంఘాన్ని అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు ఒడ్డుకు పడేశారు. జగన్ సారథ్యంలోని హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇ
అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్-2 ఇంటిగ్రేటర్స్ పాలమూరు ఐటీ టవర్లో బ్రాంచ్ను నెలకొల్పేందుకు ముందుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి డా.వి. శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆ �
మహబూబ్నగర్ పట్టణం లో ధూపదీప నైవేద్య అర్చకుల కోసం ప్రత్యేకంగా అర్చకభవన్ను నిర్మిస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సా యిబాబా మందిరంలో దేవాదాయ, ధ�