సంక్షేమం పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన పం ద్రాగస్టు వేడుకలకు మంత్రి శ్రీనివాస్గౌడ
మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలో మినీ ట్యాంక్బండ్పై ఆదివారం ని ర్వహించిన డ్రోన్ షో ఆకట్టుకున్నది. విలువైన 450 డ్రో న్లతో ప్రదర్శన ప్రారంభమవుతున్న సమయంలో ట్యాంక్బండ్ ప్రాంగణమంతా జై తెలంగాణ.. జై కేసీఆర్�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్బండ్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆకట్టుకున్నది. జిల్లా స్థాయిలో అద్భుతంగా నిర్వహించిన ఈ ప్రదర్శనను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జ్యోతిప్
Drone Show | మహబూబ్నగర్లో ట్యాంక్బండ్పై నిర్వహించిన మెగా డ్రోస్ ప్రదర్శన చూపరులను అలరించింది. కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రారంభించారు. దాదాపు 450 డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన ఆద్యాం
గణేశకౌత్వంతో మొదలైన అనన్య కూచిపూడి రంగప్రవేశం ఆద్యం తం సభికులను ఉర్రూతలూగించింది. ఆమె ప్రదర్శించిన విభిన్న భంగిమలు వీక్షకులకు పూనకాలు తెప్పించాయి. ‘తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు’ అంటూ సాగిన నాట
రాష్ట్రంలో వచ్చే రెండేండ్లకు మద్యం దుకాణాల లైసెన్స్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అధికారులు ఆదేశించారు. అందరికీ అవకాశాలు కల్పించాలని స�
పాలమూరు జిల్లా వరప్రదాయిని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి సాగునీరు పారిచ్చి తీరుతామని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు రావడంతో న్యాయం గెలిచిందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, లక్ష్మారెడ్డితోపాటు మంత్రి భట్టుపల్లిల�
ఏండ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తూ జీవనం సాగిస్తున్న గ్రామ రెవెన్యూ సహయకులకు తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయేలా సముచిత స్థానం కల్పించిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్ప�
నాడు బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన జిల్లా.. నేడు వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి ఎదిగిందని, తెలంగాణ ఏర్పడిన తరువాత మహబూబ్నగర్ రూపురేఖలు మారిపోయాయని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీని�
సోనియాను దయ్యం, భూతం అన్న రేవంత్ తమ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైపోయాడని కాంగ్రెస్ పార్టీ నేతలు తలలు పట్టుకొంటున్నారని, సమయం రాగానే ఆయనకు పిండం పెట్టేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారని మంత్రి శ్రీన�
Minister Srinivas Goud | బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన జిల్లా.. నేడు వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి చేరుకున్నదని, తెలంగాణ ఏర్పడిన తరువాత మహబూబ్నగర్ రూపురేఖలు మారిపోయాయని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధాన మైదానంలో రూ.7.79 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎంవీఎస్ కళాశాల గ్రౌండ్లో రూ.2.65 కోట్లతో మినీ ఇండోర్ స్టేడియం ని�