Minister Srinivas Goud | దేశంలో ఎక్కడా లేని విధంగా.. సిండికేట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో తెలంగాణలో మద్యం దుకాణాలను కేటాయించామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సిండికేట్లు
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రానికి మద్యం విక్రయాల ద్వారా భారీగా ఆదాయం పెరిగిందని అందరూ భావిస్తున్నారని అయితే ఇదంతా నకిలీ, అనుమతి లేని మద్యంపై ఉక్కుపాదం మోపడం వల్లే ఇది సాధ్యమైందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీని�
మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో నెంబర్వన్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నార�
ఉద్యోగులు త్వరలోనే శుభవార్తలు వింటారని, ఐఆర్, పీఆర్సీ సహా ఈహెచ్ఎస్పై కీలక ప్రకటనలుంటాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. వీటి పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఆది�
Minister Srinivas Goud | రాష్ట్రంలో ఉద్యోగులు త్వరలోనే శుభవార్తలు (Good News) వింటారని, ఐఆర్, పీఆర్సీ సహా ఈహెచ్ఎస్పై కీలక ప్రకటనలుంటాయని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ (Minister Srinivas Goud) అన్నారు.
Minister Srinivas Goud | బహుజనుల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన మహోన్నతుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Minister Srinivas Goud ) అన్నారు.
బహుజన చక్రవరి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా బాలాజీ దూసరి దర్శకత్వంలో రూపొందించిన నీరా (ప్రకృతి పానీయం) డాక్యుమెంటరీని రవీంద్రభారతిలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఆవిష్�
చెట్ల పన్ను మాఫీ, ఎక్స్గ్రేషియా వంటి గీత కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలనలో కుల వృత్తులన్నీ బాగుపడ్డాయి. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాలను గౌరవించింది. గీత కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. త్వరలోనే సిరిసిల్లలో నీరా కేంద్రాన్ని
Minister Srinivas Goud | సిరిసిల్ల అంటేనే నేతన్న, గీతన్న అని.. ఇద్దరికీ అవినావభావ సంబంధం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో నేత, గీత కార్మికులు అష్టకష్టాలు పడ్డ నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నా
జమీందారు ల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న అని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆయన పేదోళ్ల రా జు అని కొనియాడారు. మహబూబ్నగర్ జిల్లా కేంద
జమీందారుల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తిపట్టిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆయన పేదోళ్ల రాజు అని కొనియాడారు.
తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులకు చేయూతనిస్తున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. చేవెళ్ల పట్టణం, తాండూరులలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాలను గురువారం ఆయన ఎంపీ డాక్టర్ రంజిత్�
సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా బహుజనులను అవమాన పర్చిన వారిని వదిలిపెట్టమని, వారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్�