వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఘన విజయం సాధింస్తుందని, ఈ పార్టీతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో �
హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతి పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవ వేళ సాట్స్ ఆధ్వర్యంలో ‘చలో మైదాన్' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరిగింది. మొత్తం 33 జిల్లాల్లో వేలాది మంది యువత
రాష్ట్రంలో త్వరలో క్రీడా పాలసీని అమలు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో మంగళవా
ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ సతీమణి రజని, పిల్లలకు బీఆర్ఎస్ రూ.కోటి సాయాన్ని అందజేసింది. ఈ మేరకు పార్టీ తరఫున సోమవారం వారికి చెక్కును అందజేస్తున్న మంత్రి సబ�
జిల్లాలో క్రీడారంగానికి బాటలు వేగంగా పడుతున్నాయి. జిల్లాలో ఎంతోమంది ప్రతిభ గల క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న విషయం తెలిసిందే. క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పట్టణాభివ�
ఆపదలో ప్రాణాలు కాపాడే వైద్యులను ప్రజలు దైవంగా భావిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగ�
Minister Srinivas Goud | ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు దివంగత సాయి చంద్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వనపర్తి జిల్లా అమరచింతలో దివంగత సాయిచంద్ ఇంటికి వెళ్లి
కులమతాలకు అతీతంగా అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తామని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్గౌ డ్ అన్నారు. ఆదివారం క్రిస్టియన్పల్లిలో ని డబుల్బెడ్రూం కాలనీ వద్ద 500 గజాల్లో రూ.10లక్షల వ్యయంత�
దసరా నాటికి సిద్దిపేట నెక్లెస్ రోడ్డు పూర్తవుతుందని మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేట వాసులు కలలు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయని చెప్పారు.
Minister Srinivas Goud | ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని హన్వాడ మండలం కారం తండ గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ఎస్. ప్రీతి, త�
ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. గులాబీ పార్టీ నుంచి బరిలో నిల్చొనే అభ్యర్థులను సీఎం కేసీఆర్ ముందుగానే ప్రకటించారు. తన వ్యూహంతో ఎన్నికల సమరానికి సై అంటూ ఉమ్మడి జిల్
కొత్తగా ఇల్లు నిర్మించేవారు ముందుగా మొక్కలు నాటాలని అబ్కారీ, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శనివారం మహబూబ్నగర్ బైపాస్ రోడ్డు డివైడర్పై ఖర్జురా మొక్కలు నాటి.. జిల్లాలో 4లక్షల 20వేల �
భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 29న జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా సాట్స్ చలో మైదాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వాల్పోస్
హైదరాబాద్లోని కోకాపేట్లో ఆదివారం పెరిక ఆత్మగౌరవ భవన పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ఆ సంఘం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, తలస�