ఫొటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో( లూయిస్ జాక్విన్ మాంజ్ ఫొటోగ్రఫీ వ్య
Minister Srinivas Goud | రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటుందని రాష్ట్ర యువజన క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud ) తెలిపారు.
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలోనే ఎక్సైజ్శాఖ ఆదాయం పెరిగిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం హయత్నగర్లో ఎక్సైజ్శాఖ నూతన భవనం నిర్మాణానికి ఎల్బీనగ�
తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి నుంచి అభవృద్ధి అంటే ఇది అని చూసే స్థాయికి మహబూబ్నగర్ ఎదిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కరువు తప్ప మరేమీ లేదు.. పెట్టుబడులు పెట్టడం వృథా.. కేవలం రాజకీయాలు చేసుక�
జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్ శిల్పారామంలో చేనేత భవన్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాన చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి చేనేత భవన్ నిర్మాణ పనులకు భూమి�
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి బడుగుల జీవితాల్లో చైతన్యం రగలించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి యువతకు ఆదర్శమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్�
ఉద్యోగులు ప్రభుత్వానికి గుండెకాయలాంటి వారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో పథకాలను సమర్థంగా అమలు చేయడం వల్లనే రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తించిన పర్యాటక ప్రాంతాలు ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైనట్ట�
రాష్ట్ర క్రీడా, పర్యాటక, యువజన సర్వీసులపై మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పోర్ట్స్ కిట్ల పంపిణీ, సీఎం కప్ క్రికెట్ టోర్నీ నిర్వహణ, స్టేడియాల నిర�
రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కోసం పర్యాటక శాఖ చేపట్టిన ప్రాజెక్టులు శరవేగంగా పూర్తిచేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అధికారులను ఆదేశించారు. సీఎం కప్లో (CM Cup) భాగంగా క్రికెట్ పోటీల నిర్వహణకు ఏర్�
షాద్నగర్ వరకు ఏర్పాటు కానున్న మెట్రో రైలు సేవలను భవిష్యత్తులో మహబూబ్నగర్ ఐటీ పార్కు వరకు విస్తరించేలా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ కలెక�
లక్నోలో జరిగిన ఆరవ జాతీయ క్యాడెట్ అండ్ తైక్వాండోచాంపియన్షిప్లో నాగసాయి ఆరుషి కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆరుషిని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేకంగా అభ�
Minister Srinivas goud | పాలమూరు బిడ్డలు మట్టి మోసే లేబర్ స్థాయి నుంచి నేడు ఐటీ ఉద్యోగులు సాధించే దాకా ఎదిగారు. ఇది మరిచిపోలేని రోజు. మన పిల్లలు ఇక్కడే చదివి.. ఇక్కడే ఉద్యోగం చేసే అవకాశం బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందని
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ సర్కారు నిర్ణయంపై నూతనోత్సాహం నెలకొన్నది.