నాంపల్లి కోర్టులు, జులై 31 (నమస్తే తె లంగాణ): ఎన్నికల అఫిడవిట్లో తప్పు డు సమాచారాన్ని పొందుపర్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబుబ్నగర్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్గౌడ్పై కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయకుమార్ ఆదేశించారు.
ఎఫ్ఐఆర్ను కోర్టుకు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు.