బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నాంపెల్లి కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నెల 21 వరకు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, లేదంటే తాము మరోలా జోక్య�
Nampally Court | మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో
ఓ వ్యక్తిని హత్యచేసిన కేసులో నిందితుడు సంపత్కుమార్ అలియాస్ సంపత్ (25)కు జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు జిల్లా జడ్జి బి.సురేష్ గురువారం తీర్పు వెల్లడించారు.
Hyderabad | బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో భర్త సయ్యద్ అక్రమ్ (40)కు నాంపల్లి జిల్లా కోర్టు జడ్జి సురేష్ జీవితఖైదు విధిస్తూ తీర్పు ప్రకటించారు.
‘మహా న్యూస్' టీవీ చానల్ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన కొల్లి సాయినాగేశ్వరరావును జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం నాంపల్లి కోర్టు ఎదుట హాజరుపర్చారు.
Revanth Reddy | త్వరితగతిన కేసు విచారణ పూర్తిచేయాలని మత్తయ్య కోర్టును కోరారు. హైకోర్టులో స్టే పొందాలని లేనిపక్షంలో ఇక్కడ (ఈడీ కోర్టు) విచారణ కొనసాగుతుందని జడ్జి సురేష్ స్పష్టం చేశారు.
తెలంగాణ హైకోర్టు తన పనితీరుతో చరిత్రలో నిలిచిపోయేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ సుజయ్ పాల్ పిలుపునిచ్చారు.
పోలీసులు తనపై తప్పుడు కేసు బనాయించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోర్టుకు తెలిపారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించానని, వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించానని అనటం అబద్ధమని పేర్కొన్నారు.
Youth Murder | హత్య కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు కోర్టుకు హాజరై ఇంటికి తిరిగి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.
ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నాంపల్లిలోని సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దాదాపు 15 ఏండ్లపాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో మంగళవారం సీబీఐ కోర్టు జడ్జి రఘురామ్ తీర్పు వె
బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సీఎం రేవంత్రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగే ఈ కేసు విచారణకు రేవంత్రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం ల
Hyderabad | స్వంత కూతురిపై ఓ తండ్రి లైంగిక దాడికి పాల్పడిన కేసులో అతడికి జీవితఖైదు శిక్ష విధిస్తూ నాంపల్లిలోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి టి.అనిత సంచలన తీర్పు వెల్లడించారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో సహా 11 మందిపై కేసును హైకోర్టు కొట్టివేసిందని న్యాయవాది కొల్కూరి అఖిల్రెడ్డి తెలిపారు. వెల్దుర్తి మండలం శెట్పల్లి హల్దీవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్�