Allu Arjun | హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసుల దర్యాప్తుకు మరోసారి అడ్డంకి ఎదురైంది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ను నాంపల్లి కోర్టు తిరిగి పంపింది. పలు సాంకే�
తెలుగు రాష్ర్టాల్లోని పలు కోర్టుల్లో అగంతకుడి బాంబు మెయిల్ కలకలం రేపింది. బుధవారం ఉదయం 9:05 గంటలకు కరీంనగర్ కోర్టు వెబ్సైట్కు ‘సున్నియా దాసన్ ఔట్ లుక్ డాట్ కామ్' పేరుతో ఓ మెయిల్ వచ్చిం ది.
హైదరాబాద్ నగరంలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బుధవారం భాగ్యనగరంలో అత్యంత ప్రధానమైన నాంపల్లి సీబీఐ కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కోర్టు ప్రధాన బిల్డింగ్�
హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు (Nampally Court) బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం సృష్టించింది. బాంబు బెదిరింపుతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు భయాందోళనకు గురయ్యారు.
ఐబొమ్మ రవి పోలీసు కస్టడీపై నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ నంబర్ అయిన తర్వాత మంగళవారం జిల్లా కోర్టు జడ్జి �
‘ఐబొమ్మ’ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని డిసెంబర్ 2న కోర్టు ఎదుట హాజరుపర్చాలని నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు పోలీసులను ఆదేశించింది. మరో 3 కేసుల్లో పీటీ వారెంట్పై ర�
Akkineni nagarjun | చాలా రోజులుగా కొనసాగుతున్న మంత్రి కొండా సురేఖ-నాగార్జున ఫ్యామిలీ వివాదానికి ఫైనల్గా పుల్స్టాప్ పడింది. పరువు నష్టం దావాకు సంబంధించి నాంపల్లి ప్రత్యేక కోర్టులో నేడు విచారణ జరుగనున్న నేపథ్యంల
లైంగికదాడి కేసులో ఓ నిందితుడికి నాంపల్లి కోర్టు విధించిన జైలుశిక్షను హైకోర్టు రద్దు చేసింది. ఓ వ్యక్తి గోప్యంగా చెప్పిన సాక్ష్యానికి ఆధారాలు, అభియోగాలకు సంబంధించి వైద్య నివేదికలు లేవని తేల్చింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నాంపెల్లి కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నెల 21 వరకు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, లేదంటే తాము మరోలా జోక్య�
Nampally Court | మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో
ఓ వ్యక్తిని హత్యచేసిన కేసులో నిందితుడు సంపత్కుమార్ అలియాస్ సంపత్ (25)కు జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు జిల్లా జడ్జి బి.సురేష్ గురువారం తీర్పు వెల్లడించారు.