బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీ నివాస్రెడ్డికి న్యాయస్థానంలో ఊరట ల భించింది. 2018 శాసనసభ ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరయ్యాడు. అయితే ఈ కేసుకు సంబధించి మిగిలిన నిందితులు హాజరు కాకపోవ�
Balka Suman | ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎండగడుతూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న బీఆర్ఎస్ నేత, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను ఎలాగైనా రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్ర భగ్నమైంది.
మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్పై పలు కఠినమైన నేరాలు మోపాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వ యత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. నాంపల్లిలోని సింగరేణి భవన్ ఎస్ అండ్ పీసీ విభ�
Bandi Sanjay | బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి మీడియాలో జరిగే ప్రసారాలు, ప్రచురణల్లో ఆయన తండ్రి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును ఉపయోగించరాదని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
మొయినాబాద్ ఫామ్హౌజ్ డ్రగ్స్కేసులో ప్రధాన నిందితుడు నమిత్శర్మ, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఆయన సోదరుడు రితేష్రెడ్డిలను మరో 5రో జుల పోలీసు కస్టడీకి అప్పగించాల ని దాఖలు చేసిన పిటీషన్పై సో
Prathyusha Case : టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసు(Prathyusha Case)లో ప్రధాన నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి (Siddharth Reddy) లొంగిపోయాడు. నాంపల్లి కోర్టులో సోమవారం అతడు సరెండర్ అయ్యాడు.
Allu Arjun | హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసుల దర్యాప్తుకు మరోసారి అడ్డంకి ఎదురైంది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ను నాంపల్లి కోర్టు తిరిగి పంపింది. పలు సాంకే�
తెలుగు రాష్ర్టాల్లోని పలు కోర్టుల్లో అగంతకుడి బాంబు మెయిల్ కలకలం రేపింది. బుధవారం ఉదయం 9:05 గంటలకు కరీంనగర్ కోర్టు వెబ్సైట్కు ‘సున్నియా దాసన్ ఔట్ లుక్ డాట్ కామ్' పేరుతో ఓ మెయిల్ వచ్చిం ది.
హైదరాబాద్ నగరంలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బుధవారం భాగ్యనగరంలో అత్యంత ప్రధానమైన నాంపల్లి సీబీఐ కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కోర్టు ప్రధాన బిల్డింగ్�
హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు (Nampally Court) బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం సృష్టించింది. బాంబు బెదిరింపుతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు భయాందోళనకు గురయ్యారు.