CM Revanth Reddy | తెలంగాణ భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వేంకటేశ్వర్లు సీఎం రేవంత్రెడ్డిపై దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణను గురువారం ప్రజాప్రతినిధుల కోర్టు చేపట్టింది.
ఎన్నికల ప్రచార సమయంలో నమోదైన మూడు కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం కోర్టుకు హాజరయ్యారు. నల్గొండ టూటౌన్, బేగంబజార్, మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీసు స్టేష
ఫోన్ట్యాపింగ్ ఆరోపణల కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు నిందితులను కస్టడీకి అప్పగించాలని పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఓటుకు నోటు కేసులో నిందితునిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డితోపాటు మిగిలిన ఐదుగురు నిందితులు ఎగ్జామినేషన్ ప్రక్రియకు తప్పక హాజరుకావాలని నాంపల్లిలోని ఈడీ కోర్టు ఆదేశాలు జారీచేసింది.
రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా జడ్జిపై జరిగిన దాడికి (Attack on Woman Judge) నిరసనగా నాంపల్లి కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు. మహిళా జడ్జి పై జరిగిన దాడి న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించి సంఘీభావం తెలిప
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ప్రస్తుతం ప్రణీత్రావు చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ పిటిషన్పై మంగళవ
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలు గా కొనసాగుతున్న మాజీ పోలీస్ అ ధికారులు ప్రణీత్రావు, తిరుపతన్న, రాధాకిషన్రావును చంచల్గూడ జై లు అధికారులు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద ఇటీవల తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతిచెందిన కేసులో టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ కోర్టుకు హాజరయ్యారు.
సంధ్య థియేయటర్ కేసులో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్పై నాంపల్లి కోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును శుక్రవారానికి వాయిదావేస�
హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ దాఖలు చేసుకున్న పిటిషన్పై నాంపల్లి కోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్రావు, తిరుపతన్న, రాధాకిషన్రావును చంచల్గూడ జైలు అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
Allu Arjun | హైదరాబాద్ : సంధ్య థియేటర్ ఘటనలో టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేసేందుకు పీపీ సమయం కోరారు. ఈ కేసులో త