నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం క్రిమినల్ కేసులో రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం సమన్లు దాఖలు చేసింది. డిసెంబర్ 12న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకా�
Konda Surekha | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన పరువునష్టం కేసులో మంత్రి సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసింది.
మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారని పేర్కొంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది.
Akkineni Nagarjuna | మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున (Akkineni Nagarjuna) నాంపల్లి కోర్టు (Nampally Court)లో పరువు నష్టం దావా (Defamation Case) వేసిన విషయం తెలిసిందే.
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో వచ్చే నెల 16ను కేసు విచారణ వాయిదా పడింది. గురువారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ భుజంగరావుకు చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ను మరోసారి పొడిగించాలంటూ ఆయన చేసుకున్న విన్నపాన్ని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ర్యాలీపై పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ డిసెంబర్ 12కు వాయిదా పడింది. జూన్ 1న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు క్యాం డిల్ ర్యాలీ నిర్వహించగా సైఫాబ�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ భుజంగరావు మధ్యంతర బెయిల్ గడువు శనివారంతో ముగియనున్నది. వైద్య కారణాల రీత్యా ఇప్పటివరకు ఆయన బెయిల్ను మూడుసార్లు పొడిగించిన నాంపల్లి కోర్టు.. ఈ గడువు ముగిసిన వెంటనే తమ
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై (Defamation Case) విచారణ వాయిదా పడింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో నవంబర్ 13క
మంత్రి కొండా సురేఖకు (Minister Konda Surekha) కోర్టు మొట్టికాయలు వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్య�
KTR | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తన పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేటీఆ
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో కేటీఆర్ వాంగ్మూలాన్ని కోర్టులో రికార్డు చేస్తున్నారు.
Akkineni Nagarjuna | టాలీవుడ్ నటి సమంత, అక్కినేని నాగార్జున (Nagarjuna)పై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ వివాదాస్పదన వ్యాఖ్యలపై ఇప్పటికే నాగా�