Vote For Note Case | ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈడీకి సంబంధించిన కేసులో వచ్చే నెల 16న విచారణకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్
ఫోన్ల ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఒక్కరే నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
సిద్దిపేటకు చెందిన న్యాయవాది రవికుమార్పై ఏఎస్ఐ అకారణంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనను ఖండిస్తూ నాంపల్లి కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున
Youtuber Praneeth Hanumantu | తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. నిందితులపై తాజా చార్జిషీట్ను దాఖలు చేయడంతోపాటు ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన సాక్ష్యాధారాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమక్షంలో మంగళవారం నాం
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పోలీస్ అధికారులు భుజంగరావు, తిరుపతన్నల తరఫున దాఖలైన రెండో బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఒకటవ అదనపు సెషన్స్ కోర్టు �
Nampally Court | బాంబు బెదిరింపు కాల్స్ హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించాయి. మధ్యాహ్నం ప్రజాభవన్లో బాంబు పెట్టినట్లుగా పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దాంతో అప్రమత్తమైన ప్రజాభవన్కు చేరు
న్ల ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావుతోపాటు ఓ మీడియా సంస్థ యజమాని శ్రావణ్ అరెస్టుకు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.
Manne Krishank | బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యలర్ మార్ఫింగ్ కేసులో క్రిశాంక్ను పోలీసులు అరెస్టు చేసి చంచల్గూ�
Manne Krishank | బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. వాదోపవాదనలు విన్న తర్వాత విచారణను ఈ నెల 9వ తేదీకి(గురువారం) జడ్జి వాయిదా వేశారు.