Manne Krishank | బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యలర్ మార్ఫింగ్ కేసులో క్రిశాంక్ను పోలీసులు అరెస్టు చేసి చంచల్గూ�
Manne Krishank | బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. వాదోపవాదనలు విన్న తర్వాత విచారణను ఈ నెల 9వ తేదీకి(గురువారం) జడ్జి వాయిదా వేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ సెలవులకు సంబంధించిన నకిలీ సర్క్యులర్ కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఒక్కరోజు కస్టడీ ముగియడంతో సోమవారం నాంపల్లిలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మె�
విద్యుత్తు, నీటి కొరత కారణంగా ఈ నెల 14 నుంచి వచ్చేనెల 6 వరకు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో హాస్టళ్లు, మెస్లను మూసివేస్తున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్లను పోస్టు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ�
Nampally Court | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని నాంపల్లి కోర్టులో కూడా గురువారం కరెంట్ పోయింది. మధ్యాహ్నం సమయంలో ఓ కేసుకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుండగా, పవర్ కట్ అయింది.
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్రావును 10 రోజులపాటు తమకు అప్పగించాలని కోరుతూ పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై మంగళవారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజి�
కాంట్రాక్టరు నుంచి రూ. 84 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు బుధవారం హాజరుపరిచారు.
చిన్నారిని భయపెడుతున్న ఓ వ్యక్తికి వీఎస్పీఎల్ ఎంఎం నాంపల్లి కోర్టు రెండు రోజులు జైలు శిక్ష విధించింది. నారాయణగూడ పీఎస్ అడ్మిన్ ఎస్సై నరేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కోఠి ఇసామియా బజార్కు చె�
పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుకు (Durga Rao) నాంపల్లి కోర్టు బెయిల్ మంబజూరుచేసింది. ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టి పరారైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ను కేసు నుంచి తప్పించారని దుర్గార�
తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన పలు డ్రగ్స్ కేసులను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసిం ది. చార్జిషీట్లు దాఖలు చేసిన ఆరు కేసుల్లో తగి న సాక్ష్యాధారాలు లేవని పేర్కొన్నది. డ్రగ్స్ వ్యవహారంతో తెలుగు స�