కాంట్రాక్టరు నుంచి రూ. 84 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు బుధవారం హాజరుపరిచారు.
చిన్నారిని భయపెడుతున్న ఓ వ్యక్తికి వీఎస్పీఎల్ ఎంఎం నాంపల్లి కోర్టు రెండు రోజులు జైలు శిక్ష విధించింది. నారాయణగూడ పీఎస్ అడ్మిన్ ఎస్సై నరేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కోఠి ఇసామియా బజార్కు చె�
పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుకు (Durga Rao) నాంపల్లి కోర్టు బెయిల్ మంబజూరుచేసింది. ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టి పరారైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ను కేసు నుంచి తప్పించారని దుర్గార�
తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన పలు డ్రగ్స్ కేసులను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసిం ది. చార్జిషీట్లు దాఖలు చేసిన ఆరు కేసుల్లో తగి న సాక్ష్యాధారాలు లేవని పేర్కొన్నది. డ్రగ్స్ వ్యవహారంతో తెలుగు స�
ఎన్నికల అఫిడవిట్లో తప్పు డు సమాచారాన్ని పొందుపర్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబుబ్నగర్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్గౌడ్పై కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయకుమార�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఓ కళాశాల డైరెక్టర్ రోకండ్ల వేంకటేశ్వర్రావు, మరో కాలేజీ ప్రొఫెసర్ విశ్వ ప్రకాశ్బాబు అలియాస్ విశ్వంను సిట్ అరెస్టు చేసింది. వీరిని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ
Nampally Court | హైదరాబాద్ : నాంపల్లి కోర్టులో ఓ నిందితుడు హల్చల్ సృష్టించాడు. ఈ నెల 25వ తేదీన తన పెళ్లి ఉందని, ఈ నేపథ్యంలో తాను జైలుకు వెళ్లనంటూ హంగామా చేశాడు. కోర్టు లోపల డోర్కు ఉన్న అద్దాలను పగులగొట్ట
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ దౌర్జన్యానికి దిగారు. ఆందోళన వద్దని సూచించిన పోలీస్ సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. షర్మిల ఎస్సై కాలర్ పట్ట�
Sharmila | పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. పోలీసులపై చేయిచేసుకున్న కేసులో ఆమెపై 353, 332, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఉదయం షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస
Jayaram Murder Case | వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హత్య కేసులో ఏ-1 రాకేశ్రెడ్డికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది.