Allu Arjun | హైదరాబాద్ : సంధ్య థియేటర్ ఘటనలో టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేసేందుకు పీపీ సమయం కోరారు. ఈ కేసులో త
సంధ్య థియేయర్ ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగియనుంది.
బీఆర్ఎస్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్మారేడ్పల్లిలోని నివాసం వద్ద బంజారాహిల్స్ పోలీసులు గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
Errolla Srinivas | బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు బయట ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్
Allu Arjun | టాలీవుడ్ స్టార్ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అల్లు అర్జున్ను రిమాండ్కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నార
నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం క్రిమినల్ కేసులో రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం సమన్లు దాఖలు చేసింది. డిసెంబర్ 12న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకా�
Konda Surekha | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన పరువునష్టం కేసులో మంత్రి సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసింది.
మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారని పేర్కొంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది.