మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.276కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
నూతన సచివాల యం ప్రారంభమయ్యాక మొదటి సంతకం సీఎం కప్ కు సంబంధించిన పైల్ మీదనే చేశానని క్రీడాశాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని స్టేడి యం గ్రౌండ్లో జరిగిన సీఎం కప్ జిల్లాస్థా�
తాగునీటి గోస తీర్చేందుకే ప్రభుత్వం మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని 3వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్ర
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో సోమవారం సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడాపోటీలను కలెక్టర్ జి.రవినాయక్తో కలిసి
మహబూబ్నగర్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ శనివారం మహబూబ్నగర్ స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభి�
సామాన్యులకు మందులు అందుబాటు ధరల్లో లభించేలా మరిన్ని పరిశోధనలు అవసరమని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం సొసైటీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, అడ్విటీ రీసెర్చ్ ప్రైవేట్ లిమ�
బీజేపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎన్నికల స్టంట్ అని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఈ డిక్లరేషన్ను బీజేపీ రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రిగా బీస�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నీపై క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో గత వారం రోజుల నుంచి ఇతర రాష్ట
Minister Srinivas goud | గ్రామీణ స్థాయిలో ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా సీఎం క్రీడా కప్ పోటీలను నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ క్రీడా క�
Neera Cafe | ‘నీరాను రుచి చూశాం.. చాలా అద్భుతంగా ఉన్నది. నీరాను మార్కెటింగ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలతో కులవృత్తులకు పెద్దపీట వేశారు’ అని ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గౌడ హా స్టల్ భవనాన్ని శాసనసభ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్, ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, ఏపీ గృహ నిర్మాణశ
అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించారని, అలాంటి మహనీయుడి పేరును పార్లమెంట్ భవనానికి నామకరణం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్న
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నీని అందరూ విజయవంతం చేయాలని క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికే మండల స్థాయిలో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయని అన్నారు.