కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య తెలంగాణ ఉద్యమకారుడు, టీఎన్జీవో కోశాధికారి, ఉద్యోగ సంఘాలనేత రామినేని శ్రీనివాసరావు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.
రాష్ట్ర మంత్రుల ఆదాయ పన్నులను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఇందులో భాగంగానే 2024-25 సంవత్సరం కింద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు చెందిన రూ.1,38,061 ఆదాయ పన్ను చెల్లిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీచేసి�
కాంగ్రెస్ పార్టీ నేత టి.జీవన్రెడ్డి ప్రా తినిధ్యం వహించిన ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబా ద్ పట్టభద్రుల నియోజకవర్గం ఇప్పుడు బీజేపీ వశమైంది. ఎంతో నాటకీయంగా సాగిన ఈ ఎన్నికలో కాంగ్రెస్ అ�
రాష్ట్రంలో సెమీకండక్టర్ల యూనిట్ను నెలకొల్పాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఎన్ఎక్స్పీ సెమీకండక్టర్స్ కంపెనీ ప్రతినిధులను కోరారు.
పాలియేటివ్ కేర్ (ఉపశమన సేవలు)పై సమాజంలో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చెప్పారు.
ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ బడులు పోటీ పడలేక పోతున్నాయని, ఇందుకు కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని అధికారులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆదేశించారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాత విధానంలోనే అనుమతులు పొందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం.
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎంఎస్ఎంఈలు, ఎస్ఎంఈలు మారాలని, లేదంటే రాబోయే రోజుల్లో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఎమార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిషరించేందుకు న్యాయ నిపుణులతో కూడిన మరో కమిటీని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, చార్జీషీట్లు, న్యాయపరమైన అంశాల
AICC | సీఎం రేవంత్రెడ్డిని ఏఐసీసీ పెద్దలు నమ్మడం లేదా? రాహుల్ టీమ్ ముఖ్యమంత్రిపై డేగకన్ను వేసిందా? అందుకే ప్రధాని మోదీని కలిసే ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తుడైన ఓ ముఖ్య నేతను హై కమాండ్ ఆయ
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. హైదరాబాద్లో రెండు రోజులపాటు జరిగిన బయో ఏషియా 2025 సదస్సు ము�
Putta Madhu | రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బహిరంగ లేఖ రాశారు. మంథని ప్రజలు 40 ఏళ్లు మీ కుటుంబానికి అధికారం ఇస్తే మీరు చేసింది ఏమిటి? అని శ్రీధర్ బాబును పుట్ట మధు నిలదీశారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పేర్కొన్నారు.