గడిచిన రెండేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి రూ.54 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్శించి, గ్లోబల్ లీడర్గా తెలంగాణ ఎదిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వెల్లడించారు.
అన్ని రంగాలకు ప్రాముఖ్యత కల్పించి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం కరీంనగర్ పోలీసు �
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ- 2025’ జాబితాలో ఆయన�
బీసీల రిజర్వేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న మేరకు శాసనసభలో చట్టాన్ని ప్రవేశపెట్టి ఆర్డినేషన్ తీసుకువచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
తెలంగాణను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని తో�
తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా చిన్నదైనా ఆశయాలు, ఆచరణలో చాలా పెద్దదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని, జీడీపీఎస్ జాతీయ సగటుకన్నా అ
Manthani | మంత్రి శ్రీధర్ బాబుకు చెందిన మంథని నియోజక వర్గం పాలకుర్తి మండలం కన్నల బోడగుట్టపల్లిలో 12 రోజులుగా కరెంటు లేక పొలాలు ఎండుతున్న పట్టించకునే నాథుడు లేక రైతలు ఇబ్బంది పడుతున్నారు.
ర్ ఎర్త్ ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షల వల్ల తెలంగాణలోని ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఈవీ పరిశ్రమలపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తంచే
హైదరాబాద్ బ్యాడ్మింటన్ హబ్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. 2036 ఒలింపిక్స్లో తెలంగాణ బ్రాండ్ మెరువాలనే ఉద్దేశంతో నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చామని ఆయన అన్నారు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణపై దృష్టి పెట్టాలని, రైతుల్లో అవగాహన పెంచి, నిర్దేశించిన లక్ష్యానికి మించి తోటలు పెంచేలా ప్రోత్సహించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు.
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఏర్పాటు చేయాలని తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి, ఉత్పత్తి ప్రారంభమైతే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడంతోపాటు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాష్ట్�