ఎవరెన్ని ధర్నాలు చేసినా, ఆపే ప్ర యత్నం చేసినా లగచర్లపై ముందుకే పోతామ ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టంచేశారు. కొంచెం ఆలస్యమైనా పరిశ్రమలు పెడుతామని పేర్కొన్నారు. లగచర్ల, ఇతర ప�
శాసనసభలో శనివారం కృష్ణా నీళ్లపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఒకవైపు మంత్రి ఉత్తమ్కుమార్.. సీరియస్గా ప్రజ�
మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ పెద్దలు భారీ కుట్రకు తెరతీశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
ఇరుకు కల్వర్టులో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కనీసం మంథని ఎమ్మెల్యే కల్వర్టులపై శ్రద్ద చూపని దుస్థితి నెలకొందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. మంథని మండలం అడవిసోమన్పల్లి శివారులోని ఇ�
ధ్యానంతో అంతర్గత శాంతి లభిస్తుందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హాశాంతి వనంలోని రామకృష్ణ మిషన్లో నిర్వహించిన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంలో గవర్నర్ జిష్
తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలసుబ్రహ్మణ్య ద్వయం స్వర్ణయుగం తెచ్చారని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కొనియాడారు. వారు తెలుగు పాటను సుసంపన్నం చేసి తెలుగు వారి హృదయాల్లో సింహాసనం వేసి, పాటకు పట్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి శ్రీధర్కు ముఖం చెల్లడం లేదని, అందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను తన పార్టీలో చేర్చుకొని తనను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను సర్పంచ్ పోటీలో లేకుండా చేసి ఏక�
బేగంపేట గ్రామంలో తాజాగా ప్రారంభించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మంత్రి శ్రీధర్ బాబు చిత్రాలు, ప్లెక్సీలు కొనసాగుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ఈ సమయంలో ఇలా�
రంగారెడ్డి జిలా ్లకందుకూరు మండలం బేగరికంచ వద్ద గల ప్యూచర్ సిటీలో ఈ నెల 8,9, తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేసి, ఈ నెల 5వ తేదీలోపు పూర్తి చేయాలని ఐటీ శాఖ మంత్రి ద�
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీపై మంత్రి శ్రీధర్బాబు మాట మార్చారు. గాంధీభవన్లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సేల్డీడ్ ఉన్న భూములకు మాత్రమే హిల్ట్ ద్వారా మ
విద్యుత్తుకు సంబంధించి డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి భట్టి విక్రమార్క ఒక్కోసారి ఒక్కోలా తప్పుడు లెక్కలు చెప్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పరిశ్రమల భూముల కన్వర్షన్ (హిల్ట్) పాలసీ చేసిన డ్యామేజీని కంట్రోల్ చేసుకునేందుకు మంత్రులు పడిన తిప్పలు అన్నీఇన్నీ కావు. ఒకేసారి ఆరుగురు మంత్రులు వచ్చి వివరణ ఇచ్చుకున్నారంటే డ్యామేజీ ఏ స్థాయి లో ఉన్నద�