గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు(జీసీసీ) ఆకట్టుకోవడంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. ఇప్పటికే ఇక్కడ అంతర్జాతీయ సంస్థలు జీసీసీలను నెలకొల్పగా..తాజాగా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా ఈ జాబితాలోకి చేరింది.
మహిళల కోసం ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక పారిశ్రామిక పారులు ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. వీటిలో గ్రామీణ మహిళలకు ప్రాధాన్యమివ్వనున్నట్టు తెలిపారు.
హెచ్సీయూ భూములపై మంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షుడు ఎవరికివారు చేస్తున్న ప్రకటనలు విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్నాయి. హెచ్సీయూను కంచ గచ్చిబౌలి నుంచి ఫోర్త్సిటీకి తరలిస్తామని, అక్కడే భూముల�
విదేశాల ఉత్పత్తులపై సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మనకు మేలే చేస్తున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.
200 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ సిటీని నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. ఉగాది తర్వాత మహేశ్వరంలో ఏఐ సిటీ నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్
మంత్రివర్గ విస్తరణ అంశం ఇప్పుడు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నది. మా సార్కే మంత్రి పదవి వస్తుందంటే.. లేదు.. మా సార్కే వస్తుందంటూ ఏ వర్గం ఎమ్మెల్యే అనుచరులు.. ఆ ఎమ్మెల్యే పేరు ప్రచారం �
గత ప్రభుత్వం.. అని ఇంకా ఎంత కాలమంటరు. మీరేం చేస్తరో చెప్పండి! బడ్జెట్ పద్దులపైనే మాట్లాడాలన్న నిబంధన కేవలం బీఆర్ఎస్కే వర్తిస్తుందా? మిగతా సభ్యులకు వర్తించదా? అంటూ బీఆర్ఎస్ సనత్నగర్ ఎమ్మెల్యే తలసా�
అసెంబ్లీ సమావేశాలంటే గతంలో అందరూ అటెన్షన్తో ఉండేవాళ్లు. ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలు ఉన్నాయంటే సభాపక్షనేత సహా అధికార పార్టీ సభ్యులు పూర్తిస్థాయిలో హాజరయ్యేవారు.
లంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను వివరించి, పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని అమెరికాలోని ఇండియానా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు �
2025-26 ఆర్థిక సంవత్సరానికి సం బంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టనున్నది. ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీలో సమావేశం కానున్నది. ఈ సందర్భంగా ఆర్థికశాఖ రూపొందించిన బడ్జెట్క�
మూసీ సుందరీకరణ పనులు, మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పూర్తి చేసి తీరుతామని మంత్రి శ్రీధర్బాబు స్పష్టంచేశారు. ‘సుచిత్ర-కొంపల్లి, అల్వాల్-శామీర్పేట ప్రాంతాల మెట్రో వివరాలు ఏవ�
ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ కొండను తవ్వి ఎలుకను పట్టిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. శనివారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్�
శాననసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు సభ నుంచి జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేస్తున్న�
‘ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలిచ్చి, ఇప్పుడు చేతగాదం టూ తప్పించుకోవడం ఏమిటి? మీకు పాలన చేతకాకుంటే మళ్లీ ఎన్నికలకు వెళ్లండి’ అని కాంగ్రెస్ సర్కార్కు బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్రెడ్డి సవాల్ విసిరా