సెమీకండక్టర్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు �
నిరుడు దావోస్లో రాష్ట్ర ప్రభుత్వంతో 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని, వీటిలో 17 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. పది ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండగ
అపజయాలకు కుంగిపోవొద్దని.. మీలో ఉన్న శక్తిని గుర్తించి ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు యువతకు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద బోధనలను స్ఫూర్తిగా తీసుకు�
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ప్రస్తుత 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించినప్పటికీ ఇంతవరకు ఒక్క పైసా విడుదల చేయలేదు. దీంతో సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయి. అంతేకాదు, గతంలో వివిధ పథకాలకు ఎంపికైన లబ
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయం, గోదావరి సంగమ తీరంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతీ నది అంతర్వాహిని పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా అర్హులైన ప్రతిఒక్క పేదకు లబ్ధి చేకూర్చే విధంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని రాష్ట్ర ఐటీ, శ్రమల శాఖమంత్రి శ్రీధర్బాబు అన్నారు. శనివారం రంగారెడ్డిజిల
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు సమస్య మళ్లీ మొదటికొచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ప్రారంభించి 70 శాతం పనులను ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తిచేసింది.
నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న విద్యాసంస్థలను పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణ బ్యా డ్మింటన్ అసోసియేషన్ (టీబీఏ) నూత న అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్బాబు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బీఏఐ) ఉపాధ్యక్షుడు పుల్లెల గోపీచంద్ శుక్రవారం అధి�
తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే విషయంపై సంబంధిత వర్గాలు, నిపుణులతో సంప్రదింపులు ఇ�
నగరంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించేందుకు గాను సొసైటీ ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు సినీపరిశ్రమ ఏపీకి తరలిపోతుందా అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తున్నది. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.