చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు సమస్య మళ్లీ మొదటికొచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ప్రారంభించి 70 శాతం పనులను ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తిచేసింది.
నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న విద్యాసంస్థలను పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణ బ్యా డ్మింటన్ అసోసియేషన్ (టీబీఏ) నూత న అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్బాబు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బీఏఐ) ఉపాధ్యక్షుడు పుల్లెల గోపీచంద్ శుక్రవారం అధి�
తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే విషయంపై సంబంధిత వర్గాలు, నిపుణులతో సంప్రదింపులు ఇ�
నగరంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించేందుకు గాను సొసైటీ ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు సినీపరిశ్రమ ఏపీకి తరలిపోతుందా అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తున్నది. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
‘ఎజెండాలో ఉండేది ఒకటి.. చర్చించేది మరొకటి. ఎజెండాలోని అంశాల ఆధారంగా చర్చకు మేము సిద్ధమైతే.. తీరా ఇక్కడికొచ్చాక కొత్త అంశం తెరపైకి వస్తుంది. సిద్ధంకాకుండా ఎలా మాట్లాడాలి. సభ ఎన్నిరోజులు నడుపుతారో బీఏసీలోన�
400 ఎకరాల భూమిని టీజీఐఐసీ ద్వారా ప్రైవేటు బ్యాంకులకు తాకట్టు పెట్టి రూ.20 వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్పై ప్రభుత్వం దాగుడు మూతలాడుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సీవరేజ్ లైన్ల నిర్మాణానికి రూ.4100 కోట్ల డీపీఆర్ సమర్పించామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరమని విమర్శి�
మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయలేదని మంత్రి శ్రీధర్బాబు సభకు తప్పుడు సమా�
భూభారతి బిల్లుపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయం పూర్తికాకుండానే భూభారతి బిల్లును సభలో ప్రవేశపెట్టాలని మంత్రి