Sridhar Babu | హైడ్రా వల్ల తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, దానిని సరిచేసుకోవాల్సి ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టంచేశారు.
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఎన్ని రోజులు సభ నిర్వహించాలో సోమవారం జరుగనున్న బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు 3 కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంల�
పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ తెలిపారు. గ్రీన్వర్క్స్ బయో, సీఎస్ఐఆర్ - ఐఐసీటీ సహకారంతో సింగిల్ యూజ్ ప
రాష్ట్రంలోకి గడిచిన ఏడాదికాలంలో టీజీఐపాస్ ద్వారా 1,901 యూనిట్లకు అనుమతులు మంజూరుకాగా, వీటిద్వారా రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
ప్రజాపాలన-విజయోత్సవాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలో నిర్వహించిన యువవికాసం బహిరంగ సభ.. యువకులకు ఇచ్చిన పలు హామీలను విస్మరించింది.
రాష్ట్రంలో గత ప్రభుత్వం (బీఆర్ఎస్)తో తమకు సిద్ధాంతపరమైన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించి కేసీఆర్ అనుసరించిన ప్రగతిశీలమైన విధానాలను కొనసాగిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ �
ప్రముఖ పారిశ్రామికవేత్త, శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఐ వరప్రసాద్రెడ్డికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసింది.
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో రూ.69 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డితో కలిసి శనివారం శంకుస్థాపనలు చేశారు. గత ప్రభుత్వ�
టీకాలు, జనరిక్ ఔషధాలతోపాటు క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధు ల నివారణకు అవసరమైన బయోసిమిలర్స్ ఉత్పత్తిలో ప్రపంచ గమ్యస్థానంగా తెలంగాణ వృద్ధి చెందిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్�
పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్ - రెసోజెట్' రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్సర్కిల్లో ఏర్పాటు చేసిన వర్ష జ్యువెల్లర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ షాప్ను ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే గంగు