ఇకపై తెలంగాణను ‘ఫ్యూచర్ స్టేట్’ అని పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్
ప్రపంచబ్యాంకుతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేయనున్నది. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రపంచబ్యాంకు సంసిద్ధతను వ్యక్తంచేసింది.
ప్రపంచ ప్రసిద్ధిపొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. నైపుణ్యాలతోపాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిషరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు డిమాండ్ చేశారు.
విదేశీ పెట్టుబడులే లక్ష్యం గా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు విదేశీ పర్యటనలకు బయలుదేరివెళ్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి బయలుదేరి వెళ్లగా..ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ�
రాష్ట్రంలో త్వరలో డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. శుక్రవారం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై శ�
శాసనసభ ఎజెండాను అర్ధరాత్రి ఇచ్చారని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఇచ్చిన ఎజెండా ఒకటైతే సభలో మరోటి చర్చకు పెడుతున్నారని ఆక్షేపించాయి.
గత కొన్ని రోజులుగా సాఫీగా సాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఒక్కసారిగా గాడి తప్పడానికి కారణం ఏమిటనే అంశంపై కాంగ్రెస్లో వేడివేడి చర్చ జరుగుతున్నది.
రేవంత్ వాచాలతకు అడ్డూ అదుపూ ఉండదు. పితృస్వామ్యం, ఫ్యూడల్ మనస్తత్వం సహా వ్యక్తిగత లంపెనిజం కూడా తోడైతే వచ్చే మాటలు ఇవిగో ఇట్లా ఉంటయి.తినడానికి పాలకోవా లేదు గానీ ఉంచుకోవడానికి మియామాల్కోవా కావాలన్నడంట.�
బ్రాహ్మణ పరిషత్కు నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టీబీఎస్ఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్శర్మ విజ్ఞప్తి చేశారు.
రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ వెమ్ టెక్నాలజీస్ మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
రాష్ట్ర బడ్జెట్ను నేడు ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రవేశప�
జీవో నంబర్ 317 అమలులో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిషరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్కు పీఆర్టీయూ టీఎస్ విజ్ఞప్తిచేసింది.