బ్రాహ్మణ పరిషత్కు నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టీబీఎస్ఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్శర్మ విజ్ఞప్తి చేశారు.
రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ వెమ్ టెక్నాలజీస్ మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
రాష్ట్ర బడ్జెట్ను నేడు ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రవేశప�
జీవో నంబర్ 317 అమలులో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిషరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్కు పీఆర్టీయూ టీఎస్ విజ్ఞప్తిచేసింది.
ఐటీ మంత్రి శ్రీధర్బాబుకు ‘కరెంటు బిల్లు’ షాక్ తగిలింది. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. సమావేశంలో మాట్లాడుతూ 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ అ
గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసి పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ప్రముఖ బంగారం, వజ్రాభరణాల తయారీ సంస్థ మలబార్ జ్యుయెల్లరీ తెలంగాణ ప్లాంట్.. ఈ ఏడాది చివరికల్లా ఉత్పత్తిలోకి రానున్నది. రూ.750 కోట్ల పెట్టుబడితో మహేశ్వరంలో ఈ నగల తయారీ కేంద్రాన్ని మలబార్ ఏర్పాటు చేస్తున్�
రైతుభరోసా అమలు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం వనపర్తి కలెక్టరేట్లో సమావేశం నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగనున్నది.
హైదరాబాద్లో 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు.
స్టార్టప్లను విశ్వవ్యాప్తం చేసేందుకు అవసరమయ్యే సలహాలు, సూచనలు, ప్రోత్సాహం, నిధుల మద్దతు అందేలా టీ కన్సల్ట్ సేవలు ఉపయోగపడుతాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు.
అర్హులైన నిరుపేదలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.