Telangana | హాజీపూర్ : ‘సార్.. మాకు ఆరు నెలల నుంచి జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ప్రతి నెలా జీతాలు ఇచ్చేలా చూడండి’ అంటూ ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ ఆపరేటర్ మంత్రి శ్రీధర్బాబు కాళ్లపై పడి వ�
వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రా ష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం�
Sridhar Babu | మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) నిర్మల్ జిల్లాలో(Nirmal) పర్యటించారు. జిల్లా కేంద్రం గుండా ప్రవహిస్తున్న స్వర్ణ వాగు(Swarna Vagu) ఉప్పొంగిన ప్రతిసారి పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ ముంపు నకు గురవుతున్నది.
Heavy rains | భారీ వర్షాలకు(Heavy rains) సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలను(Flood victims) ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. సోమవారం ఆయన వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలపై అధికారులతో సమీక్ష నిర్వహ�
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జేఏసీ డిమాండ్ చేసింది.
మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అగ్రిఫుడ్ వ్యవస్థల్లో మహిళలు, చిన్న తరహా పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలపై ఐక్యరాజ్యసమితి అధ్యయనం చేపట్టనున్నది.
జాతీయ చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ) సహకారంతో వచ్చే 3-4 ఏండ్లలో 50వేల మంది యువతకు వివిధ విభాగాల్లో నైపుణ్య శిక్షణను అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకట�
ఫోర్త్ సిటీలో నిర్మించ తలపెట్టిన ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సిటీని ఐటీ కంపెనీల భాగస్వామ్యంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్�
రాష్ట్రంలోని 67 వేల మంది స్వయం సహాయక బృందాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
టెస్లాకు దీటుగా అటానమస్ వాహనాల తయారీలో ఐఐటీ హైదరాబాద్ ముందంజలో ఉండటం దేశానికే గర్వకారణమని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు కొనియాడారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను స
మారుమూల ప్రాంతమైన మంథనిలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. సెంటర్ సేవలను కిడ్నీ బాధితులు వినియోగించుకోవాలని సూచించారు.