అమెజాన్ (Amazon) కంపెనీ హైదరాబాద్లో తన డేటా సెంటర్ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, క
ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ ‘జొయిటిస్' హైదరాబాద్లో తమ క్యాపబిలిటీ సెంటర్ను విస్తరించాలని నిర్ణయించింది. అ మెరికా పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్బాబు, అధికారుల బృందం పలు క�
ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జొయిటిస్ (Zoetis Inc.) కంపెనీ హైదరాబాద్లోని తమ కేపబులిటీ సెంటర్ను మరింత విస్తరించనుంది. సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో పాలన పడకేసిందా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. కీలక అధికారులు, మంత్రులందరూ విదేశీ పర్యటనలో ఉండడంతో రాష్ట్రంలో పాలన అటకెక్కింది. నిన్నమొన్నటి వరకు ఢిల్లీకి వెళ్లిరావడంతోనే ముఖ్యమంత్ర
ఇకపై తెలంగాణ రాష్ట్రాన్ని ‘ప్యూచర్ స్టేట్ (భవిష్యత్తు రాష్ట్రం)’ అని పిలుద్దామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రా�
ఇకపై తెలంగాణను ‘ఫ్యూచర్ స్టేట్’ అని పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్
ప్రపంచబ్యాంకుతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేయనున్నది. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రపంచబ్యాంకు సంసిద్ధతను వ్యక్తంచేసింది.
ప్రపంచ ప్రసిద్ధిపొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. నైపుణ్యాలతోపాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిషరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు డిమాండ్ చేశారు.
విదేశీ పెట్టుబడులే లక్ష్యం గా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు విదేశీ పర్యటనలకు బయలుదేరివెళ్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి బయలుదేరి వెళ్లగా..ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ�
రాష్ట్రంలో త్వరలో డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. శుక్రవారం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై శ�
శాసనసభ ఎజెండాను అర్ధరాత్రి ఇచ్చారని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఇచ్చిన ఎజెండా ఒకటైతే సభలో మరోటి చర్చకు పెడుతున్నారని ఆక్షేపించాయి.
గత కొన్ని రోజులుగా సాఫీగా సాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఒక్కసారిగా గాడి తప్పడానికి కారణం ఏమిటనే అంశంపై కాంగ్రెస్లో వేడివేడి చర్చ జరుగుతున్నది.
రేవంత్ వాచాలతకు అడ్డూ అదుపూ ఉండదు. పితృస్వామ్యం, ఫ్యూడల్ మనస్తత్వం సహా వ్యక్తిగత లంపెనిజం కూడా తోడైతే వచ్చే మాటలు ఇవిగో ఇట్లా ఉంటయి.తినడానికి పాలకోవా లేదు గానీ ఉంచుకోవడానికి మియామాల్కోవా కావాలన్నడంట.�