రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేరికతో కాంగ్రెస్లో మొదలైన చిచ్చు మరింత ముదిరింది. ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పట్టువీడడం లేదు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) తన పదవికి రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖ అందజేయనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చ�
‘200 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి కండువా కప్పడం అవసరమా? ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైంది? నా సీనియారీటి, సిన్సియార్టీకి ఇచ్చే విలువ ఇదేనా? కార్యకర్తల కష్టాలు, మనోభావాలు అక్కర్లేదా?’
మంత్రి శ్రీధర్బాబు ఇసుక, మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. యథేచ్ఛగా ఇసుక తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్తో పాటు అన్ని నగరాల్లో పార్కింగ్ సమస్యను పరిష్కరించడానికి కృత్రిమ మేధను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ మంత్రి శ్రీధర్బాబు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మీడియాకు అందించే బాధ్యతను మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన న�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పులిలా ఉన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పిల్లిలా మారిపోయారు. అలా ఎందుకయ్యారని ఆయనను మీడియా ప్రశ్నించగా.. ‘2021లో రాహుల్గాంధీ నా నుంచి మాట తీసుకున్నారు.
ప్రాజెక్టు పేరు తో తమ భూములను లాక్కున్నారని, అందుకుగానూ తమకు వేరేచోట భూములైనా ఇవ్వాలి లేదా మార్కెట్ రేటు ప్రకారం పరిహారమైనా చెల్లించాలని బాధిత రైతులు డిమాం డ్ చేశారు.
వారిద్దరూ మంత్రి శ్రీధర్బాబు అనుచరులు. ఒకరు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామానికి చెందిన డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య.. మరొకరు పెద్దపల్లి డీసీసీ సంయుక్త కార్యదర్శి గౌసియాబేగం. ఇం�
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ డెల్టా ఎయిర్లైన్స్ సుముఖత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు రాబట�
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదేనని రాష్ట్ర మంత్రిమండలి స్పష్టం చేసింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలను అనుసర�