ఐటీ మంత్రి శ్రీధర్బాబుకు ‘కరెంటు బిల్లు’ షాక్ తగిలింది. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. సమావేశంలో మాట్లాడుతూ 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ అ
గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసి పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ప్రముఖ బంగారం, వజ్రాభరణాల తయారీ సంస్థ మలబార్ జ్యుయెల్లరీ తెలంగాణ ప్లాంట్.. ఈ ఏడాది చివరికల్లా ఉత్పత్తిలోకి రానున్నది. రూ.750 కోట్ల పెట్టుబడితో మహేశ్వరంలో ఈ నగల తయారీ కేంద్రాన్ని మలబార్ ఏర్పాటు చేస్తున్�
రైతుభరోసా అమలు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం వనపర్తి కలెక్టరేట్లో సమావేశం నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగనున్నది.
హైదరాబాద్లో 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు.
స్టార్టప్లను విశ్వవ్యాప్తం చేసేందుకు అవసరమయ్యే సలహాలు, సూచనలు, ప్రోత్సాహం, నిధుల మద్దతు అందేలా టీ కన్సల్ట్ సేవలు ఉపయోగపడుతాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు.
అర్హులైన నిరుపేదలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేరికతో కాంగ్రెస్లో మొదలైన చిచ్చు మరింత ముదిరింది. ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పట్టువీడడం లేదు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) తన పదవికి రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖ అందజేయనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చ�
‘200 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి కండువా కప్పడం అవసరమా? ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైంది? నా సీనియారీటి, సిన్సియార్టీకి ఇచ్చే విలువ ఇదేనా? కార్యకర్తల కష్టాలు, మనోభావాలు అక్కర్లేదా?’