ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదేనని రాష్ట్ర మంత్రిమండలి స్పష్టం చేసింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలను అనుసర�
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే అధికార కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న రెండు పరిణామాలు అటు పార్టీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా ఏ పార్టీ అయిన�
పార్టీకి అంకితమై ఎన్నో ఏండ్లుగా సేవలందిస్తున్న సీనియర్లకు గౌరవమివ్వడం లేదని మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండి ప్రభాకర్ యాదవ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు
Congress | బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఒకవైపు సమావేశానికి రావాల్సిన మంత్రి ఆలస్యంగా రాగా.. తమకు గౌరవం ఇవ్వడం లేదని మంత్రిపై ఒక సీనియర్ నాయకుడు అసంతృప్తి వ్యక్
Artificial Intelligence | ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్పై(Artificial Intelligence) విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు.
Minister Sridhar Babu | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల(Farmers) విషయంలో ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు.
మతం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నదని రాష్ట్ర ఐటీ, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఉప్పరిగూడ ఎక్స్రోడ్డు వద్ద పంచముఖ ఆంజనేయస్వ�
‘నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక సోషల్ మీడియా యాక్టర్. కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉన్న తన సెగ్మెంట్ పరిధిలో ఐదేండ్లలో పది రూపాయల పనిచేయలే. పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, కవితలను విమర్శ�
రాష్ట్ర ప్రభుత్వం జీవో 317, జీవో 46పై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో కూడిన స
మంత్రి శ్రీధర్బాబుకూ కరెంటు ఇక్కట్లు ఎదురయ్యాయి. బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లా మల్లారంలో అధికారిక కార్యక్రమానికీ కరెంటు కోతలు తప్పలేదు. దీంతో సెల్ఫోన్ల వెలుగులోనే కార్యక్రమాన్ని కొనసాగించాల్సి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ మండలంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు బుధవారం సాయంత్రం మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే సమయంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడ�