తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఔషధ, జీవశాస్ర్తాల వార్షిక సదస్సు ‘బయోఏషియా-2024 సమ్మిట్'కు మళ్లీ వేళైంది. మంగళవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభం క�
ప్రపంచంలోని అతిపెద్ద బయోఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్.. హైదరాబాద్లో తమ నూతన ఐటీ, డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించింది. దాదాపు రూ.830 కోట్ల (100 మిలియన్ డాలర్లు) పె�
రైతుబంధు సాయంపై పరిమితి విధించే ఆలోచన ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా ఓ పరిమితి విధించే అవకాశం ఉన్నదని, పంట పండించకపోతే అసలు రైతుబంధు ఇచ్చే ఉద్దేశం లేదని ఆయన పేర్�
Sridhar Babu | బోధన్(Bodhan) నిజాం షుగర్ ఫ్యాక్టరీని(Nizam Sugar Factory) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, పరిశ్రమల పునరుద్ధరణ కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సందర్శించారు.
సూక్ష్మ, చిన్న-మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) కోసం ప్రతిపాదిత నూతన విధానాన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. �
పరిపాలనలో మార్పులు తీసుకొచ్చేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర�
రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టడానికి మరో మరో సంస్థ ముందుకొచ్చింది. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి దిగ్గజ సంస్థ రెన్యూసిస్ ఇండియ
తెలంగాణ ప్రగతి.. దేశానికి ఆదర్శమని ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. మహేశ్వరం మండల పరిధిలోని రావిర్యాల హార్డ్వేర్ పార్కులో అపోలో మైక్రో సిస్టమ్స్ (డిఫెన్స్) ఏర్పాటుకు భూమి పూజ చేశారు.
శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ శనివారం ప్రకటించారు. ఈ నెల 8న ప్రారంభమై 8 రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో రెండు తీర్మానాలు, మూడు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఏమున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. శాసనమండలిలో గురువారం తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై
మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయల్దేరారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు పయనమయ్యారు.
తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తున్నట్టు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ‘సిగరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం-2003’కు చట్ట సవరణ చేసే బిల్లును మంత్రి శ్రీధర్బాబు సభలో ప్రవేశపెట్టగా.. శాసనసభ, శాసన మండ�
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ను మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్టు ఐటీశాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అద్యక్షుడు డీ శ్రీధర్బాబు ప్రకటించారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
నాలుగోరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది.