తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఏమున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. శాసనమండలిలో గురువారం తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై
మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయల్దేరారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు పయనమయ్యారు.
తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తున్నట్టు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ‘సిగరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం-2003’కు చట్ట సవరణ చేసే బిల్లును మంత్రి శ్రీధర్బాబు సభలో ప్రవేశపెట్టగా.. శాసనసభ, శాసన మండ�
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ను మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్టు ఐటీశాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అద్యక్షుడు డీ శ్రీధర్బాబు ప్రకటించారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
నాలుగోరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో అసెంబ్లీ వ్యవహారా ల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రవేశ పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చి
రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్పై ప్రతిపక్ష నాయకులతోపాటు మంత్రులు సైతం మండిపడుతున్నారు. పారిశ్రామిక రంగం నుంచి భారీగా ఆదాయాన్ని దండుకుంటున్న రేవంత్రెడ్డి సర్కారు ఐటీ, పరిశ్రమల శాఖకు నామమాత్రపు �
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 13 వరకు కొనసాగనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ శుక్రవారం జరుగనున్నది. 10న బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా, దానిపై చర్చను 12న చేపట్టనున
WTITC Summit |హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 ( నమస్తే తెలంగాణ ) : ఐటీ, పరిశ్రమల రంగాలకు చెందిన సంస్థలు విదేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్(డబ్ల్యూటీఐటీసీ) ఈ�
రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో సరళీకృత పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఐటీ రంగంలో వృద్ధిని కొనసాగించేందుకు చర్యలు తీసు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల కోసం త్వరలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. ముఖ్యంగా సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు తోడ్�
Minister Sridhar Babu | సాంకేతిక పరంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సమ్మిళితమయ్యే సామాజిక ప్రభావాన్ని సృష్టించడంపై దృష్టి సారించి, సమాజానికి ఉత్తమమైన ఆవిష్కరణలను రూపొందించాలని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర
తెలంగాణను 2050నాటికి పారిశ్రామికంగా గణనీయంగా అభివృద్ధి చేయడానికి సమగ్ర మెగా మాస్టర్ ప్లాన్ను ఆవిషరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తె