ఏరోస్పేస్ రంగానికి తెలంగాణ స్వర్గధామమని, దేశంలోనే ఇకడ శక్తివంతమైన ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్బాబు తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు.
హైదరాబాద్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మార్చే లక్ష్యంతో రానున్న రోజుల్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ �
ఆరు గ్యారెంటీల అమలుకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఒక్కో కమిటీలో ఐదారుగురు సభ్యులు ఉండనుండగా, కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలనే నియమించనున్నది.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభిస్తార
దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.
ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజాపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తామని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ప్రజాపాలన అమలు
Ration Cards | కొత్త రేషన్కార్డుల జారీకి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్బ�
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే భాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ (లక్ష్మీబరాజ్) ఎలా కుంగిపోయింది? అందుకు కారణం ఏమిటి? సాంకేతిక తప్పిదమా? నిర్మాణ వైఫల్యమా? ఎక్కడ లోపం జరిగింది? ఏం జరిగింది? ఎంత మేరకు నష్టం వాటిల్లింది? ఇత్యా�
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ బ్యారేజీని (Medigadda Barrage) సందర్శించనున్నారు. ఈ నెల 29న హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరనున్న మంత్రులు.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట�
తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్టు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
వచ్చే ఐదేండ్లలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత మీడియాపాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. పదేండ్లలో పాలకులు ప్రజ�
పదేండ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో అప్పులే మిగిలాయని చూపించి.. ఆ పార్టీని బోనులో నిలబెట్టాలనుకున్న కాం గ్రెస్ ప్రభుత్వం ‘కబడ్డీలో కాలు ఇచ్చి దొరికిపోయినట్టు’గా ఉన్నదని కాంగ్రెస్ నేతలే వాపోతున్నారు.
శ్వేతపత్రం విడుదల చేసింది ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టేందుకు కాదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసి, కష్టమైనా సరే నిస్సహాయులకు అండగా ఉం టామని తెలిపేంద�