రాష్ట్ర సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసన సభా వ్యవహారాల శాఖల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 3వ అంతస్తులో 10, 11, 12వ బ్లా�
తమది ఇండస్ట్రీ ఫ్రెండ్లీ సర్కారు అని, పారిశ్రామిక వర్గాల్లో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా చూడాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టంచేశారు. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు ఇతర ప్రాంతా
స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను కోరామని ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. కేసీఆర్కు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని తమకు అందిం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో గురువారం సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ జరిగింది.