Ration Cards | కొత్త రేషన్కార్డుల జారీకి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్బ�
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే భాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ (లక్ష్మీబరాజ్) ఎలా కుంగిపోయింది? అందుకు కారణం ఏమిటి? సాంకేతిక తప్పిదమా? నిర్మాణ వైఫల్యమా? ఎక్కడ లోపం జరిగింది? ఏం జరిగింది? ఎంత మేరకు నష్టం వాటిల్లింది? ఇత్యా�
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ బ్యారేజీని (Medigadda Barrage) సందర్శించనున్నారు. ఈ నెల 29న హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరనున్న మంత్రులు.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట�
తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్టు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
వచ్చే ఐదేండ్లలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత మీడియాపాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. పదేండ్లలో పాలకులు ప్రజ�
పదేండ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో అప్పులే మిగిలాయని చూపించి.. ఆ పార్టీని బోనులో నిలబెట్టాలనుకున్న కాం గ్రెస్ ప్రభుత్వం ‘కబడ్డీలో కాలు ఇచ్చి దొరికిపోయినట్టు’గా ఉన్నదని కాంగ్రెస్ నేతలే వాపోతున్నారు.
శ్వేతపత్రం విడుదల చేసింది ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టేందుకు కాదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసి, కష్టమైనా సరే నిస్సహాయులకు అండగా ఉం టామని తెలిపేంద�
లఘు చర్చ సందర్భంగా సభలో సభ్యులకు 42 పేజీల శ్వేతపత్రాన్ని ఇచ్చిన నాలుగు నిమిషాలకే చర్చను ప్రారంభించాలని స్పీకర్ కోరడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తప్పుబట్టారు.
సమాచార హక్కు చట్టం ద్వారా దేశంలో అవినీతి 50శాతం మాత్రమే నిర్మూలన జరిగిందని, విద్యార్థులు, మేథావులు, ఉద్యోగులు, జర్నలిస్టులు మిగతా 50శాతం నిర్మూలించేలా పాటుపడాలని రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర
ఆటోడ్రైవర్లు చింతించాల్సిన అవసరం లేదని, వారిని ఆదుకునేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నదని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
చీఫ్ విప్ పదవిపై నాకు ఆసక్తిలేదు. ఆ పదవి నాకెందుకు? అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెగేసి చెప్పారు. తనకు మంత్రి పదవి మాత్రమే కావాలని, లేదంటే ఇంకేమీ వద్దని ఆయన స్పష్టం చేశారని కాంగ్రెస్ వర్గ
తెలంగాణ ప్రభుత్వ విప్లుగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయగా, అభిమానులు ఆనందం వ్యక్తం చే