లఘు చర్చ సందర్భంగా సభలో సభ్యులకు 42 పేజీల శ్వేతపత్రాన్ని ఇచ్చిన నాలుగు నిమిషాలకే చర్చను ప్రారంభించాలని స్పీకర్ కోరడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తప్పుబట్టారు.
సమాచార హక్కు చట్టం ద్వారా దేశంలో అవినీతి 50శాతం మాత్రమే నిర్మూలన జరిగిందని, విద్యార్థులు, మేథావులు, ఉద్యోగులు, జర్నలిస్టులు మిగతా 50శాతం నిర్మూలించేలా పాటుపడాలని రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర
ఆటోడ్రైవర్లు చింతించాల్సిన అవసరం లేదని, వారిని ఆదుకునేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నదని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
చీఫ్ విప్ పదవిపై నాకు ఆసక్తిలేదు. ఆ పదవి నాకెందుకు? అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెగేసి చెప్పారు. తనకు మంత్రి పదవి మాత్రమే కావాలని, లేదంటే ఇంకేమీ వద్దని ఆయన స్పష్టం చేశారని కాంగ్రెస్ వర్గ
తెలంగాణ ప్రభుత్వ విప్లుగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయగా, అభిమానులు ఆనందం వ్యక్తం చే
రాష్ట్ర సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసన సభా వ్యవహారాల శాఖల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 3వ అంతస్తులో 10, 11, 12వ బ్లా�
తమది ఇండస్ట్రీ ఫ్రెండ్లీ సర్కారు అని, పారిశ్రామిక వర్గాల్లో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా చూడాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టంచేశారు. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు ఇతర ప్రాంతా
స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను కోరామని ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. కేసీఆర్కు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని తమకు అందిం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో గురువారం సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ జరిగింది.