తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో అసెంబ్లీ వ్యవహారా ల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రవేశ పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చి
రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్పై ప్రతిపక్ష నాయకులతోపాటు మంత్రులు సైతం మండిపడుతున్నారు. పారిశ్రామిక రంగం నుంచి భారీగా ఆదాయాన్ని దండుకుంటున్న రేవంత్రెడ్డి సర్కారు ఐటీ, పరిశ్రమల శాఖకు నామమాత్రపు �
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 13 వరకు కొనసాగనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ శుక్రవారం జరుగనున్నది. 10న బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా, దానిపై చర్చను 12న చేపట్టనున
WTITC Summit |హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 ( నమస్తే తెలంగాణ ) : ఐటీ, పరిశ్రమల రంగాలకు చెందిన సంస్థలు విదేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్(డబ్ల్యూటీఐటీసీ) ఈ�
రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో సరళీకృత పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఐటీ రంగంలో వృద్ధిని కొనసాగించేందుకు చర్యలు తీసు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల కోసం త్వరలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. ముఖ్యంగా సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు తోడ్�
Minister Sridhar Babu | సాంకేతిక పరంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సమ్మిళితమయ్యే సామాజిక ప్రభావాన్ని సృష్టించడంపై దృష్టి సారించి, సమాజానికి ఉత్తమమైన ఆవిష్కరణలను రూపొందించాలని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర
తెలంగాణను 2050నాటికి పారిశ్రామికంగా గణనీయంగా అభివృద్ధి చేయడానికి సమగ్ర మెగా మాస్టర్ ప్లాన్ను ఆవిషరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తె
గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను కాంగ్రెస్ సర్కార్ నిలిపివేయదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. రాష్ట్ర ప్రగతే తమ విజన్ అని చెప్పారు. అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఉండాలన్నదే త
రాష్ట్రంలో వచ్చే నెల 26 నుంచి 28 వరకు 21వ వార్షిక సదస్సును నిర్వహించనున్న బయో ఏషియా.. బెల్జియంలోని ఫ్లాండర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ (ఎఫ్ఐటీ) రీజియన్ను తమ అంతర్జాతీయ ప్రాంతీయ భాగస్వామిగా ప్రకటించ
రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఎరోస్పేస్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తామని భరోసా �
మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. లండన్ నుంచి బయల్దేరిన సీఎం ఆదివారం దుబాయ్లో ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డె
రాష్ట్ర వ్యాప్తంగా యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించాలనే సంకల్పంతో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు.