గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను కాంగ్రెస్ సర్కార్ నిలిపివేయదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. రాష్ట్ర ప్రగతే తమ విజన్ అని చెప్పారు. అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఉండాలన్నదే త
రాష్ట్రంలో వచ్చే నెల 26 నుంచి 28 వరకు 21వ వార్షిక సదస్సును నిర్వహించనున్న బయో ఏషియా.. బెల్జియంలోని ఫ్లాండర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ (ఎఫ్ఐటీ) రీజియన్ను తమ అంతర్జాతీయ ప్రాంతీయ భాగస్వామిగా ప్రకటించ
రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఎరోస్పేస్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తామని భరోసా �
మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. లండన్ నుంచి బయల్దేరిన సీఎం ఆదివారం దుబాయ్లో ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డె
రాష్ట్ర వ్యాప్తంగా యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించాలనే సంకల్పంతో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు.
ఏరోస్పేస్ రంగానికి తెలంగాణ స్వర్గధామమని, దేశంలోనే ఇకడ శక్తివంతమైన ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్బాబు తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు.
హైదరాబాద్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మార్చే లక్ష్యంతో రానున్న రోజుల్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ �
ఆరు గ్యారెంటీల అమలుకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఒక్కో కమిటీలో ఐదారుగురు సభ్యులు ఉండనుండగా, కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలనే నియమించనున్నది.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభిస్తార
దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.
ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజాపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తామని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ప్రజాపాలన అమలు
Ration Cards | కొత్త రేషన్కార్డుల జారీకి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్బ�
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే భాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు.