హైదరాబాద్ : బోధన్(Bodhan) నిజాం షుగర్ ఫ్యాక్టరీని(Nizam Sugar Factory) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, పరిశ్రమల పునరుద్ధరణ కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సందర్శించారు. అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీకి వచ్చిన వామపక్ష నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి వెంట పరిశ్రమల పునరుద్ధరణ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి ఉన్నారు.