ముత్యంపేటలోని నిజాం చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరవాలని అఖిల పక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకై గురువారం మెట్పల్లి పట్టణ శివారులోని ఆర్ఆర్ ఫంక్షన్ హ�
‘నిజాం షుగర్స్ను పునరుద్ధరిస్తాం.. ముందుగా బోధన్లోని నిజాం చక్కెర క ర్మాగారాన్ని తెరుస్తాం.. ’ అంటూ పదే పదే కాం గ్రెస్ నాయకులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు కార్యరూపం దాల్చడంలేదు. అసలు ఫ్యాక్టరీని
తమ నియోజకవర్గంలోని ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి చెరుకు రైతులను ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. గురువారం శాసనసభ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. మూత
మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్న ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరిపిస్తారో చెప్పాలని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం క్రిస్మస్ పండుగ, వందేళ్ల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమె మెదక్ చర�
నిజాంషుగర్స్ శక్కర్నగర్, మెదక్, మెట్పల్లి యూనిట్లకు ప్రైవేట్ యాజమాన్యం అక్రమంగా లేఆఫ్ ప్రకటించి సోమవారం నాటికి తొమ్మిదేండ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో బోధన్ పట్టణం శక్కర్నగర్లోని నిజాంషుగర్
సెప్టెంబర్ 17 లోపు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న సీఎం రేవంత్రెడ్డి హామీ ఏమైందని ఫ్యాక్టరీ కార్మికులు ప్రశ్నించారు. ఏకంగా సీఎం మాటకే దిక్కు లేకపోతే? ఎలా అని నిలదీశా రు. సోమవారం నిజామాబాద్ జిల�
మాట తప్పడం.. మడమ తిప్పడం కాంగ్రెస్ నైజంగా మారి పోయింది. ఓట్ల కోసం హామీలు గుప్పించడం, ఆ తర్వాత ఎగవేయడం హస్తం పార్టీకి పరిపాటిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికా�
నిజాంషుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని కాంగ్రెస్ చెప్పడం కేవలం ఎన్నికల స్టంటేనని ఎంపీ అర్వింద్ విమర్శించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో కలిసి ఆయన శుక్రవారం బీజేపీ
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ (ఎన్ఎస్ఎఫ్) పునరుద్ధరణపై కాంగ్రెస్ సర్కారు చేసిన ప్రకటన అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఫ్యాక్టరీలోని మెషినరీ స్థితిగతులను పరిశీలించకుండానే తెరిపిస్తామనడం కార్మికులు, రైత
నిజాంషుగర్స్కు పూర్వ వైభవం తీసుకొచ్చి, చెరుకు రైతుల అభ్యున్నతికి కృషిచేస్తామని పునరుద్ధరణ కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బోధన్ పట్టణంలోని నిజాంషుగర్ ఫ్యాక్టరీని పు�
Sridhar Babu | బోధన్(Bodhan) నిజాం షుగర్ ఫ్యాక్టరీని(Nizam Sugar Factory) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, పరిశ్రమల పునరుద్ధరణ కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సందర్శించారు.
తమ నియోజకవర్గంలోని ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీపై ప్రభుత్వం కమిటీ వేసినట్లు ఇటీవల ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నానని, దీని గురించి తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ�
నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామన్న సర్కారు ప్రకటనలు రైతుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. అదే సమయంలో భయాలు సైతం వెంటాడుతున్నాయి. పునరుద్ధరణ నెపంతో కొంతమంది కాంగ్రెస్ నేతలు ఫ్యాక్టరీ ఆస్తులపై