CM Revanth Reddy | మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి కేబినేట్ సబ్ కమిటీకి సూచించారు. ఆదివారం సచివాలయంలో కమిటీ సమావేశం జరిగింది.
సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ సమీపంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభమైంది. చక్కెర ఫ్యాక్టరీ సమీపంలోని గ్రామాల్లో చెరుకును నరికి, ఎడ్లబండ్లపై ఫ్యాక్టరీకి తరలించి ఉపాధిని పొం�
నిజాం షుగర్స్.. ఒకప్పుడు ఆసియా దేశాల్లోనే అతిపెద్ద చక్కెర తయారీ కర్మాగారం. అంతేకాదు.. నిజాం షుగర్స్ అంటే తెలంగాణ వారసత్వ సంపద. ఇంతటి గొప్ప వైభవాన్ని కలిగిన ఈ ఫ్యాక్టరీని సంక్షోభంలోకి నెట్టి..
Nizam Sugar Factory | నిజామాబాద్ జిల్లా బోధన్లో 1937లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ కాలంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ (ఎన్ఎస్ఎఫ్) ఏర్పాటైంది. దీన్ని ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ పర్యవేక్షణలో 15వేల ఎకరాల్లో ఏర్పాటు �