భవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ నియంత, ప్రజా కంటకపాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాఘవ కన్స్ట్రక్షన్స్ ద్వారా పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయన మంత్రిగా ఉండేందుకు నైతికంగా అనర్హుడని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప
డ్రగ్-రెసిస్టెంట్ క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణ కోసం ఆధునిక డయాగ్నొస్టిక్ కిట్ల తయారీలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీ�
టాంజానియా దేశానికి డిజిటల్ ఎకానమీ సాంకేతిక సహకారాన్ని అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
స్థానిక పోచమ్మవాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెరుగు సతీష్ ఆత్మహత్యకు మంత్రి శ్రీధర్బాబు, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్లే కారణమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు.
రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, స
కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. జలమండలికి కేటాయింపును రద్దు చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోని అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్లలో ఒకటిగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించ
మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో సోమవారం ఎనిమిదో వార్డు అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు పరాభవం ఎదురైంది.