మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో సోమవారం ఎనిమిదో వార్డు అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు పరాభవం ఎదురైంది.
హైదరాబాద్ను కేవలం ఐటీకి మాత్రమే పరిమితం చేయకుండా అన్ని రంగాలకు కేరాఫ్ అడ్రస్గా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి డీ శ్రీధర్ బా�
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ రైజింగ్లో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్గౌడ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎవరెన్ని ధర్నాలు చేసినా, ఆపే ప్ర యత్నం చేసినా లగచర్లపై ముందుకే పోతామ ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టంచేశారు. కొంచెం ఆలస్యమైనా పరిశ్రమలు పెడుతామని పేర్కొన్నారు. లగచర్ల, ఇతర ప�
శాసనసభలో శనివారం కృష్ణా నీళ్లపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఒకవైపు మంత్రి ఉత్తమ్కుమార్.. సీరియస్గా ప్రజ�
మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ పెద్దలు భారీ కుట్రకు తెరతీశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
ఇరుకు కల్వర్టులో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కనీసం మంథని ఎమ్మెల్యే కల్వర్టులపై శ్రద్ద చూపని దుస్థితి నెలకొందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. మంథని మండలం అడవిసోమన్పల్లి శివారులోని ఇ�
ధ్యానంతో అంతర్గత శాంతి లభిస్తుందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హాశాంతి వనంలోని రామకృష్ణ మిషన్లో నిర్వహించిన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంలో గవర్నర్ జిష్
తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలసుబ్రహ్మణ్య ద్వయం స్వర్ణయుగం తెచ్చారని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కొనియాడారు. వారు తెలుగు పాటను సుసంపన్నం చేసి తెలుగు వారి హృదయాల్లో సింహాసనం వేసి, పాటకు పట్�