సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ సహకారంతో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) ఆదిబట్లలో ఓ నూతన ఏరో ఇంజిన్ రొటేటివ్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మంగళవారం దీన్ని ర
‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఆస్ట్రేలియాలోని ఇండియన్ సీఈవోలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కార్యాలయం దందాలకు అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్లోని మంత్రి కార్యాలయం�
వచ్చే ఐదేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి... తద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ‘ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో కీలకోపన్యాసం
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనే అంశంపై అసెంబ్లీ స్పీకర్ చర్చలు మొదలు పెట్టారు.
మంత్రి శ్రీధర్బాబు మంథని నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చేసుకోవాలని చూస్తున్నాడని, ఆయన ప్రోద్బలంతో కొన్ని మీడియా సంస్థలు తనకు వ్యతిరేకంగా కథనాలు వేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదు మండిపడ్డారు.
దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్గా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఇటలీ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరార�
BRS Protest | జిల్లాలోని మంథని నియోజక వర్గం కాటారంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించి మంత్రి శ్రీధర్ బాబు , కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి శ్రీధర్బాబు పేచీలో ఉన్న ఆయనకు ఛాతినొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు.
అకస్మాత్తుగా బంద్కు పిలుపునిస్తే ఎట్లా? తొందరపడొద్దు.. అల్లరి చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మీకు ఇవ్వాల్సిన బకాయిలను.. కాస్త ఆలస్యంగా ఇద్దామనుకున్నాం.
ఖాయిలా పడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆదిలాబాద్ ప్లాంటును పునురుద్ధరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.