స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి శ్రీధర్కు ముఖం చెల్లడం లేదని, అందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను తన పార్టీలో చేర్చుకొని తనను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను సర్పంచ్ పోటీలో లేకుండా చేసి ఏక�
బేగంపేట గ్రామంలో తాజాగా ప్రారంభించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మంత్రి శ్రీధర్ బాబు చిత్రాలు, ప్లెక్సీలు కొనసాగుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ఈ సమయంలో ఇలా�
రంగారెడ్డి జిలా ్లకందుకూరు మండలం బేగరికంచ వద్ద గల ప్యూచర్ సిటీలో ఈ నెల 8,9, తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేసి, ఈ నెల 5వ తేదీలోపు పూర్తి చేయాలని ఐటీ శాఖ మంత్రి ద�
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీపై మంత్రి శ్రీధర్బాబు మాట మార్చారు. గాంధీభవన్లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సేల్డీడ్ ఉన్న భూములకు మాత్రమే హిల్ట్ ద్వారా మ
విద్యుత్తుకు సంబంధించి డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి భట్టి విక్రమార్క ఒక్కోసారి ఒక్కోలా తప్పుడు లెక్కలు చెప్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పరిశ్రమల భూముల కన్వర్షన్ (హిల్ట్) పాలసీ చేసిన డ్యామేజీని కంట్రోల్ చేసుకునేందుకు మంత్రులు పడిన తిప్పలు అన్నీఇన్నీ కావు. ఒకేసారి ఆరుగురు మంత్రులు వచ్చి వివరణ ఇచ్చుకున్నారంటే డ్యామేజీ ఏ స్థాయి లో ఉన్నద�
తెలంగాణ రాష్ర్టాన్ని 2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారంటూ 2017లో పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ పోలీస్ స్
సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ సహకారంతో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) ఆదిబట్లలో ఓ నూతన ఏరో ఇంజిన్ రొటేటివ్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మంగళవారం దీన్ని ర
‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఆస్ట్రేలియాలోని ఇండియన్ సీఈవోలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కార్యాలయం దందాలకు అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్లోని మంత్రి కార్యాలయం�
వచ్చే ఐదేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి... తద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ‘ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో కీలకోపన్యాసం