BRS Protest | జిల్లాలోని మంథని నియోజక వర్గం కాటారంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించి మంత్రి శ్రీధర్ బాబు , కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి శ్రీధర్బాబు పేచీలో ఉన్న ఆయనకు ఛాతినొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు.
అకస్మాత్తుగా బంద్కు పిలుపునిస్తే ఎట్లా? తొందరపడొద్దు.. అల్లరి చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మీకు ఇవ్వాల్సిన బకాయిలను.. కాస్త ఆలస్యంగా ఇద్దామనుకున్నాం.
ఖాయిలా పడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆదిలాబాద్ ప్లాంటును పునురుద్ధరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణను గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్గా మార్చాలనే తమ ప్రభుత్వ లక్ష్య సాధనలో యూఏఈ ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సూచించారు.
తెలంగాణ జీవరేఖ కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తేటతెల్లమైంది. అసెంబ్లీ వేదికగా మంత్రులు, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే దీనిని నిర్ధారిస్తున్నాయి.
మల్కాజిగిరిలో తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘానికి స్థలం కేటాయించాలని అసెంబ్లీలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఆదివారం వినతి పత్ర�
రాజకీయాలను పక్కపెట్టి వరదల గురించి సభలో చర్చిద్దామన్న మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చేసిన సూచనను అధికార పార్టీ సభ్యులు తిరస్కరించడంతో బీఏసీ (శాసనసభ వ్యవహారాల కమిటీ) సమావేశాన్ని బీఆర్ఎస్�
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును హైదరాబాద్ మినిష్టర్స్ క్వార్టర్స్లో తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
గడిచిన రెండేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి రూ.54 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్శించి, గ్లోబల్ లీడర్గా తెలంగాణ ఎదిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వెల్లడించారు.
అన్ని రంగాలకు ప్రాముఖ్యత కల్పించి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం కరీంనగర్ పోలీసు �
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ- 2025’ జాబితాలో ఆయన�