బోధన్ పట్టణం బీటీ నగర్ లోని శ్రీ కోట మైసమ్మ సైత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ 14వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజ కార్య
కొత్తగా కొలువుదీరిన మున్సిపల్ పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం సవాల్గా మారింది. బోధన్, భీమ్గల్ పట్టణాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది.
బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నదని భావించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేని కాంగ్రెస్ పార్టీ.. మజ్
యూరి యా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం బోధన్ మండలంలోని ఊట్పల్లిలో యూరియా కోసం ఉదయం నుంచే రైతులు గోదాం వద్ద పడిగాపులు కాశారు. అటు సాలూర సొసైటీ వద్ద కూడా రైతులు బారులు తీరారు.
మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నించి పలువురు పట్టుబడ్డారు. బోధన్లో 12 మంది, నిజామాబాద్లో ఒకరిని అదుపులోకి తీసుకుని, వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోధన్లోని రెండు పోలింగ్ కేంద్రాల�
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ఓటరు జాబితా తప్పుల తడకగా మారింది. భీమ్గల్, బోధన్లో ఓటరు జాబితాలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తున్నది.
Sudarshan Reddy | నిజామాబాద్ జిల్లా బోధన్లో ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. బోధన్ పట్టణంలో గతంలో శంకుస్థాపన చేసిన పనులకు తిరిగి శంకుస్థాపన చేయడానికి ఆదివారం నాడు
పాతికేండ్లుగా అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతూ రాష్ట్రంలోనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న అతి పెద్ద కంటి దవాఖానగా పేరుపొందిన బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి దవాఖాన యాజమాన్యం బోధన్ డివిజన్ ప్రజలకు ఈ నెల
బోధన్ పట్టణ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, షకీల్ హయాంలో మంజూరైన పనులను కూడా నిలిపివేసి ప్రజలను శిక్షిస్తోందని, త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమ�
Vikas Mahatho | వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో�
బాలురు బాలికల మధ్య సమానత్వం పాటించాల్సిన అవసరం ఉందని, లింగ వివక్ష చూపొద్దని ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్టు సీడీపీవో పద్మ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో యువ కిశోర �
ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకా
బోధన్ పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి రూ.ఐదు లక్షల చోరీ జరిగి నేటితో మూడు నెలలు పూర్తి అవుతున్నది. అయినా ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ మాత్రం లభించలేదు..