బోధన్ పట్టణంలోని రోడ్డుపై గురువారం సుమారు రూ.లక్ష విలువైన ఐఫోన్ మున్సిపల్ జవాన్కు దొరికింది. కాగా ఆ జవాన్ ఆ ఫోన్ను యజమానికి అప్పగించి తన నిజాయితీని చాటాడు. బోధన్ మున్సిపాలిటీలో జవాన్ గా విధులు నిర్వ�
ఎంఐఎం బోధన్ పట్టణ అధ్యక్షుడిగా మీర్ ఇలియాస్ అలిని నియామకం చేశారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణ ఎంఐఎం నూతన కమిటీని హైదరాబాద్ లో ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధినేతలు బుధవారం ఉత్తర్వులు అందజేశారు.
భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షుడిగా పసులేటి గోపి కిషన్ ను నియామకం చేస్తూ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఉత్తర్వులు అందజేశారు. గోపి కిషన్ గతంలో శివసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేయగా గత ఎ�
నిజామాబాద్ జిల్లా బోధన్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు (Cordon Search) నిర్వహించారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని బసవతారక నగర్లో ప్రతి ఇంట్లో విస్తృత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 110 ద్విచక్ర వాహనాలు, 10
Bodhan | బోధన్ రూరల్, ఏప్రిల్ 27: వరంగల్ లో నిర్వహిస్తున్న బీఆర్ ఎస్ పార్టీ భారీ సభకు బోధన్ మండలంలోని అన్ని గ్రామ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్బంగా అన్ని గ్రామ నాయకులు జై తెలంగాణ.. జై కేసీఆ ర�
BRS | శక్కర్ నగర్ : వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి లో ఈనెల 21న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు సుమారు 500 మందితో తరలి వెళ్తున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తెలిపారు.
Bodhan | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని శ్రీ సత్య సాయి బాబా మందిరంలో గురువారం ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్య సాయి బాబా శివైక్యం చెంది 14 సంవత్సరాలైన సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.
Bodhan Municipal Office | శక్కర్ నగర్ : గత రెండు రోజులుగా ఓ పత్రికతో పాటు, యూట్యూబ్ ఛానల్లో ప్రచురితమైన నిరాధార ఆరోపణలు ఖండిస్తూ బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం మున్సిపల్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత షకీల్ (Shakeel Amir) ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షకీల్ తల్లి కన్నుమూశారు. దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థి
భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బోధన్ (Bodhan) మండలంలోని ఏ రాజ్ పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు గిర్దార్ గంగారెడ్డి, బోధన్ మాజీ జెడ్పీటీసీ గిర్దార్ లక్ష్మ�
నిజామాబాద్ జిల్లా బోధన్లోని శక్కర్ నగర్లో ఎన్డీఎస్ఎల్ (NDSL) కార్మిక సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం చలో హైదరాబాద్కు పిలుపునివ్వడంతో సోమవారం అర్ధరాత్రి కార్మికులను అదుపులోకి తీసుకున్
NSF Labors Dharna | బోధన్ పట్టణంలోని శక్కర్నగర్లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ ఎదుట బుధవారం కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.
Bodhan | బోధన్ పట్టణ శివారులోని ప్రజ్ఞ హైస్కూల్(వార్షికోత్సవం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్య సాధన కోసం కష్టపడి చదవా
Farmers Protest | నిజాంసాగర్ కెనాల్ నీటిని చివరి ఆయకట్టు వరకు అందడం లేదని ఆరోపిస్తూ సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో నీటి పారుదల అధికారులను రైతులు నిర్బంధించారు.