NSF Labors Dharna | బోధన్ పట్టణంలోని శక్కర్నగర్లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ ఎదుట బుధవారం కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.
Bodhan | బోధన్ పట్టణ శివారులోని ప్రజ్ఞ హైస్కూల్(వార్షికోత్సవం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్య సాధన కోసం కష్టపడి చదవా
Farmers Protest | నిజాంసాగర్ కెనాల్ నీటిని చివరి ఆయకట్టు వరకు అందడం లేదని ఆరోపిస్తూ సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో నీటి పారుదల అధికారులను రైతులు నిర్బంధించారు.
Silver Jubille Celebrations | బోధన్ పట్టణంలోని విజయసాయి ప్రైమరీ స్కూల్లో చదివిన ఎంతోమంది ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ఇందుకు కారణం ఈ పాఠశాలలో పిల్లలకు అంకితభావంతో విద్యాబోధన చేయటమేనన్నారు బోధన్ సెకండ్ క్లాస్ మ�
ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక తీరును పరిశీలిస్తే సర్కార్ బడులను, చిన్న చిన్న బడ్జెట్ స్కూళ్లను దెబ్బతీయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తున్నదని ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబా
Chhatrapati Shivaji | బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Telangana | బోధన్ రూరల్ సీఐ విజయ్కుమార్ దాష్టీకం తాజాగా వెలుగులోకి వచ్చింది. పర్స్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళకు సాయం చేయాల్సిందిపోయి ఆమెపై కర్కశంగా వ్యవహరించాడు. నాకే ఫిర్యాదు చేస్తావా అంటూ
బోధన్ పట్టణంలో హరిజన సుధార్ సమితి మాల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదిక ప్రత�
Land registration | వివిధ కార్పొరేషన్ల ద్వారా గతంలో అర్హులైన వారికి భూ పంపిణీ పథకం కింద అందించిన ఎన్ఎస్ఎఫ్ భూములకు రిజిస్ట్రేషన్ చేయించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు, బోధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంపల్లి ఎల్�
NDSL worker | నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణం శంకర్నగర్లో నివాసం ఉంటున్న ఎన్డీఎస్ఎల్ కార్మికుడు సూరజ్ ప్రసాద్ ఆర్థిక సమస్యలతో అనారోగ్యానికి గురై గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.
జిల్లాలోని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ తెరిపిస్తామని ప్రస్తుత సీఎం.. పీసీసీ చీఫ్ హ�
Farmer Family Suicide | ఆన్లైన్ బెట్టింగ్.. ఓ రైతు కుటుంబాన్ని నిండా ముంచింది. చివరకు పొలం అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పులపాలై ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర�
పరిచయమున్న వ్యక్తే కదా అని నమ్మి వెళ్లిన పాపానికి బాలికను వంచించాడో కౌన్సిలర్. ఇంటికి తీసుకెళ్తానని కారులో ఎక్కించుకున్న నిందితుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు.