బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్పై (Rahel) మరో కేసు నమోదయింది. రెండు నెలల క్రితం ప్రజా భవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టిన కేసులో అరెస్టయిన రాహెల్ను.. రెండేండ్ల క్రిత జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డ�
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Former MLA Shakeel) కుమారుడు రాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం దుబాయ్ నుంచి తిరిగివస్తున్న ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని ఏటా నిర్వహించే పిడిగుద్దులాటను ఈ ఏడాది కూడా నిర్వహించారు. సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో గ్రామస్థులు రెండు గ్రూపులుగా విడి�
బోధన్లోని శ్రీ చక్రేశ్వర శివమందిరం మట్టి తవ్వకాల్లో బయటపడింది. 1959 ఫిబ్రవరి 7 (అమావాస్య)రోజున ఒక రైతు మట్టిదిబ్బను చదునుచేస్తుండగా... నల్లని రాతితో ప్రకాశవంతమైన శివలింగం, గర్భగుడి, పైన శిఖరంతో చెక్కు చెదరన�
నిజామబాద్ జిల్లా బోధన్లో (Bodhan) దారుణం జరిగింది. హాస్ట్లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో డిగ్రీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారి తండాకు చెందిన వెంకట్ బోధన్లోని బ
నిజాంషుగర్స్కు పూర్వ వైభవం తీసుకొచ్చి, చెరుకు రైతుల అభ్యున్నతికి కృషిచేస్తామని పునరుద్ధరణ కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బోధన్ పట్టణంలోని నిజాంషుగర్ ఫ్యాక్టరీని పు�
Sridhar Babu | బోధన్(Bodhan) నిజాం షుగర్ ఫ్యాక్టరీని(Nizam Sugar Factory) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, పరిశ్రమల పునరుద్ధరణ కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సందర్శించారు.
ఈనెల 20న బోధన్కు రావాల్సిన నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ రాక వాయిదా పడింది. నిజాంషుగర్స్ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మంగళవారం శక్కర్నగర్లోని కర్మాగార
Rash driving | బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్(Former MLA Shakeel) కుమారుడు సాహిల్ ర్యాష్ డ్రైవింగ్ (Rash driving)కేసులో పంజగుట్ట పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Bodhan | సంక్రాంతి వచ్చిందంటే పతంగులు, పిండివంటలే కాదు కోడి పందేలు కూడా గుర్తుకొస్తాయి. అయితే, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ సంస్కృతి మన జిల్లాలోనూ అక్కడక్కడ కనిపిస్తుంటుంది. పలు ప్రాంతాల్లో గుట్టుగా న�
రాజకీయంగా తన పై కక్ష సాధించేందుకు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం తగ్గెల్లిలోని తన రైస్మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి అక్రమాలు జరిగినట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బోధన్ మాజీ �
బోధన్ మండలం తగ్గెల్లి గ్రామంలోని తన రైస్మిల్లుల్లో సీఎంఆర్కు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరుగలేదని స్థానిక మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తు�
MLC Kavitha | తెలంగాణ కంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే తాము ఓటు అడగమని, రుజువు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )సవాలు విసిరారు.