MLC Kavitha | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul gandhi) చుట్టపు చూపులా బోధన్(Bodhan) వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లి బిర్యాని, పాన్ తిని ఢిల్లీకి వెళ్లిపోతారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )ఎద్దేవా చేశారు. ప్రతిసారి ఇలానే �
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహూల్గాంధీ రాక సందర్భంగా శుక్రవారం రాత్రి నుంచి పట్టణంలో ఎక్కడ చూసినా రాహూల్గాంధీ తప్పులను ఎత్తిచూపుతూ పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశ
Telangana | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ తన మార్క్ రక్తపాత రాజకీయాన్ని మొదలుపెట్టింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తున్నది. బీఆర్ఎస్ నేతలపై, కార్యకర్తలపై కత్తి దాడులక�
Bodhan | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బరితెగింపు రాజకీయాలకు పాల్పడుతున్నది. ఈ సారి ఏకంగా బోధన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్పై దాడికి దిగింది. కాంగ్రెస్ నేతలకు బీజేపీ కార్యకర్తలు
MLC Kavitha | ఇది బీఆర్ఎస్ అభివృద్ధి, కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పోలీసుల పేర్లను రెడ్ డైరీలో రాసుకుంటామని రేవంత్రెడ్డి అంటున్నారని.. బెదిరింపులకు భయప�
Bodhan | 2014లో రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు రావడం, బోధన్ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ను గెలిపించ డంతో నియోజకవర్గానికి మంచి రోజులు మొదలయ్యాయి. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నది. నిజాంసాగర
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Bodhan, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Bodhan, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Bodhan,
CM KCR | తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి బంగాళాఖాతానికి, రైతులు అరేబియా సముద్రానికి వెళ్లే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వ�
CM KCR | కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి బోధన్ అభివృద్ధిని పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల
MLC Kavitha | రాష్ట్రమంతా పింక్ వేవ్(BRS) కనిపిస్తోందని, మూడో సారి సీఎం కేసీఆర్(CM KCR) అధికారంలోకి వచ్చి దక్షిణాదిన తొలిసారి హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పష్టం చే�
CM KCR | నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ పార్టీనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
MLC Kavitha | దేశమంతా గులాబీ హవా నడుస్తున్నదని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ స�