బోధన్ పట్టణం శక్కర్నగర్ ప్రాంతంతోపాటు చుట్టుపక్క ప్రాంతాల ప్రజల ముంగిట్లోకి వైద్యసేవలు రానున్నాయి. గతంలో ఫ్యాక్టరీ కొనసాగే సమయంలో జనరల్ దవాఖాన సేవలు అందించేది. కాలక్రమేనా ఆ దవాఖానను మూసివేయడంతో ఏ�
ఉమ్మడి జిల్లాలోని రైలు మార్గాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కరోనా కారణంగా రద్దు చేసిన పాత రైళ్లను పునరుద్ధ రించడానికి, కొత్త రైళ్లను నడపడానికి నిరాసక్తత చూపుతున్నది. ప్రధానంగా బో
నిజామాబాద్ : విదేశీ కరెన్సీ మార్పిడీ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఏసీపీ రామారావు అన్నారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ..వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి �
శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులు కొనసాగుతున్న 144 సెక్షన్ మరో 35మందిపై కేసు నమోదు మతసామరస్యాన్ని కాపాడేందుకు చర్యలు : ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ రామారావు బోధన్/శక్కర్నగర్, మార్చి 22 : రెండు రోజుల�
నిజామాబాద్ : సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా what’s app, facebook, twitter వంటి సామాజిక మాద�
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఒక అడుగు ముందుకేశారు. శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదంపైన ఆందోళనకు దిగిన ఇరు వర్గాలతో నిజామాబా
బోధన్ రూరల్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని కోరుతూ గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం మండంలోని
Arrangements for the parade must be completed శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ మున్సిపల్ అధికారులకు సూచించారు. సోమవారం బోధన్ పట�
నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్డులో డైరీ ఫాం చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సెకండ్ వైఫ్ కిచెన్ను బుధవారం నిజమాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ప్రారంభించారు.
బోధన్ రైల్వేగేట్ | బోధన్ పట్టణంలోని బోధన్- రద్రూర్ వెళ్లే రహదారిలో ఉన్న రైల్వేగేట్ను ఈనెల 30 నుంచి మూసివేస్తున్నట్లు రైల్వేశాఖ ఏడీఈ నాగభూషణం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బోధన్ ఆర్డీవో,
ఎడపల్లి (శక్కర్నగర్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో పల్లెలు, పట్టణాలు పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. బుధవారం ఎడపల్లి మండలంల�
బోధన్ రూరల్: రైతులు సాగులో పంట మార్పిడి పద్ధతిని పాటించాలని కేవీకే (కృషి విజ్ఞాన కేంద్రం) శాస్త్రవేత్తలు అన్నారు. బుధవారం బోధన్ మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామంలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికలో భాగం
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ బస్టాండ్లో శుక్రవారం భారీ చోరీ జరిగింది. బంగారం, వెండి, నగదు ఉన్న బ్యాగుతో వ్యాపారి బస్సు ఎక్కాడు. కాగా బ్యాగును సీటులో పెట్టి టికెట్ కోసం డ్రైవర్ వద్దకు వెళ్లగా ముగ్గుర
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్లో టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం రైడ్ చేశారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కాను పట్టుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తీకేయ తెలిపిన వివర�