MLC Kavitha | బీఆర్ఎస్ అంటే మన ఇంటి పార్టీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధం అని వివరించారు. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్ఎస్ఎఫ్ మైదానం�
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం (Rain) కురుస్తోంది. బోధన్ (Bodhan), బాన్సువాడ (Banswada) నియోజకవర్గ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వానపడుతున్నది.
Nizam Sugar Factory | నిజామాబాద్ జిల్లా బోధన్లో 1937లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ కాలంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ (ఎన్ఎస్ఎఫ్) ఏర్పాటైంది. దీన్ని ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ పర్యవేక్షణలో 15వేల ఎకరాల్లో ఏర్పాటు �
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మరో మారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ నెల 24న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ తెలిపారు. ఛత్రపతి శంభాజీ నగర్లో సభ ఏర్పాట్లపై ఆర్మూర
సుమారు ఆరు శతాబ్దాలుగా శిల్పకళపై ఉపాధి పొందుతూనే తరాల సంపదను కాపాడుతున్నారు రామడుగు శిల్పకళాకారులు. ఇక్కడి గడికోట నిర్మాణంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుంచి వలస వచ్చి స్థిరపడిన కుటుంబాలుగా పూర్వీకులు చ�
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని ఇందల్వాయి (Indalwai) మండలం చంద్రయన్పల్లి తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. సోమవారం ఉదయం చంద్రయన్పల్లి తండా మలుపు వద్ద జాతీయ రహదారి 44పై వేగంగా దూసుకొచ్చిన కారు (Car) ముందు వ�
నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ.. తన కుటుంబ పోషణకోసం నడుపుతున్న రైస్మిల్లును, రైతు పక్షపాతిగా నిలిచిన ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఓ పత్రిక అవాస్తవమైన వార్తలు రాయడాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మ�
జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎనిమిదో రోజైన శుక్రవారం ఈవెంట్స్ కొనసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను
బోధన్ పట్టణం శక్కర్నగర్ ప్రాంతంతోపాటు చుట్టుపక్క ప్రాంతాల ప్రజల ముంగిట్లోకి వైద్యసేవలు రానున్నాయి. గతంలో ఫ్యాక్టరీ కొనసాగే సమయంలో జనరల్ దవాఖాన సేవలు అందించేది. కాలక్రమేనా ఆ దవాఖానను మూసివేయడంతో ఏ�
ఉమ్మడి జిల్లాలోని రైలు మార్గాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కరోనా కారణంగా రద్దు చేసిన పాత రైళ్లను పునరుద్ధ రించడానికి, కొత్త రైళ్లను నడపడానికి నిరాసక్తత చూపుతున్నది. ప్రధానంగా బో
నిజామాబాద్ : విదేశీ కరెన్సీ మార్పిడీ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఏసీపీ రామారావు అన్నారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ..వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి �
శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులు కొనసాగుతున్న 144 సెక్షన్ మరో 35మందిపై కేసు నమోదు మతసామరస్యాన్ని కాపాడేందుకు చర్యలు : ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ రామారావు బోధన్/శక్కర్నగర్, మార్చి 22 : రెండు రోజుల�
నిజామాబాద్ : సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా what’s app, facebook, twitter వంటి సామాజిక మాద�
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఒక అడుగు ముందుకేశారు. శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదంపైన ఆందోళనకు దిగిన ఇరు వర్గాలతో నిజామాబా