MLC Kavitha | రకరకాల వ్యూహాల్లో భాగంగా సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని, పులిని చూసి
నక్క వాత పెట్టుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీకి
దిగుతున్నారని
Bodhan | (బోధన్, నమస్తే తెలంగాణ) బహుభాషలు, వివిధ సంస్కృతుల సమ్మేళనంతో మినీ ఇండియాగా కనిపించే బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు. 2014, 2018 �
MLC Kavitha | ఉద్యోగాల కల్పనపై రేటెంతరెడ్డికి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బోధన్ యువ మహాగర్జనలో ఆమె మాట్లాడుతూ.. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో మొత్తం కేవలం 24వేల ఉద్యోగాల
నిజాం షుగర్స్.. ఒకప్పుడు ఆసియా దేశాల్లోనే అతిపెద్ద చక్కెర తయారీ కర్మాగారం. అంతేకాదు.. నిజాం షుగర్స్ అంటే తెలంగాణ వారసత్వ సంపద. ఇంతటి గొప్ప వైభవాన్ని కలిగిన ఈ ఫ్యాక్టరీని సంక్షోభంలోకి నెట్టి..
ప్రజలకు పోలీసు చట్టాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని బోధన్ ఏసీపీ కేఎం కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం బోధన్ పట్టణంలోని గంజ్ప�
Gurrala Sarojanamma | గుర్రాల సరోజనమ్మకు ఇప్పుడు 84 ఏండ్లు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉంటారు. కృష్ణా జిల్లా కాటూరు ఆమె పుట్టినూరు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిన తర్వాత వారి కుటుంబం బోధన్కు వలస వచ్చిం�
MLC Kavitha | బీఆర్ఎస్ అంటే మన ఇంటి పార్టీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధం అని వివరించారు. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్ఎస్ఎఫ్ మైదానం�
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం (Rain) కురుస్తోంది. బోధన్ (Bodhan), బాన్సువాడ (Banswada) నియోజకవర్గ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వానపడుతున్నది.
Nizam Sugar Factory | నిజామాబాద్ జిల్లా బోధన్లో 1937లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ కాలంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ (ఎన్ఎస్ఎఫ్) ఏర్పాటైంది. దీన్ని ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ పర్యవేక్షణలో 15వేల ఎకరాల్లో ఏర్పాటు �
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మరో మారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ నెల 24న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ తెలిపారు. ఛత్రపతి శంభాజీ నగర్లో సభ ఏర్పాట్లపై ఆర్మూర
సుమారు ఆరు శతాబ్దాలుగా శిల్పకళపై ఉపాధి పొందుతూనే తరాల సంపదను కాపాడుతున్నారు రామడుగు శిల్పకళాకారులు. ఇక్కడి గడికోట నిర్మాణంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుంచి వలస వచ్చి స్థిరపడిన కుటుంబాలుగా పూర్వీకులు చ�
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని ఇందల్వాయి (Indalwai) మండలం చంద్రయన్పల్లి తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. సోమవారం ఉదయం చంద్రయన్పల్లి తండా మలుపు వద్ద జాతీయ రహదారి 44పై వేగంగా దూసుకొచ్చిన కారు (Car) ముందు వ�
నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ.. తన కుటుంబ పోషణకోసం నడుపుతున్న రైస్మిల్లును, రైతు పక్షపాతిగా నిలిచిన ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఓ పత్రిక అవాస్తవమైన వార్తలు రాయడాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మ�
జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎనిమిదో రోజైన శుక్రవారం ఈవెంట్స్ కొనసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను