జాతీయ రహదారి 161 బీబీ నిర్మాణ పనుల కోసం అవసర మైన భూసేకరణ వివరాలు త్వరగా పూర్తిచేయలని సబ్ కలెక్టర్ వికాస్ మహాతో రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మహతో గురువారం సం
ఎంఐఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ని మంగళవారం బోధన్ పట్టణ పార్టీ అధ్యక్షుడు మీరి ఇలియాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన మీర్ ఇలియాజ్ అలీ �
బోధన్ పట్టణంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు మున్సిపల్ అధికారులు మరమ్మతులు జరిపిస్తున్నారు. ముఖ్యంగా బోధన్ కు వచ్చే శక్కర్ నగర్ చౌరస్తా వద్ద రోడ్డు, మోస్రా కు వెళ్లే అనిల్ టాకీస్ రోడ్డు, వర్ని వెళ్ల�
బోధన్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారి కల్యాణ నక్షత్రం శ్రవణా నక్షత్రం సందర్భంగా ప్రతీ నెల మ�
బోధన్ పట్టణంలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో 1794 కేసులకు పరిష్కారం లభించింది. న్యాయస్థానంలో నిర్వహించిన నాలుగు బెంచీలకు గాను నలుగురు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు సభ్యులుగా వ్
ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వాటి అమలుకు కృషి చేయాలని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ కోరారు. శనివారం బోధన్ పట్టణ పోలీసు ఆధ్వర్యంలో పలు ప్రధాన వీధుల గుండా సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించి పనులు జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. శుక్రవారం బోధన్ ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మరియు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు.
బోధన్ పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మున్సిపల్ అధికారులకు సూచించారు. రాకాసిపేటలోని వాటర్ వర్క్స్ ను ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి గురువా
బోధన్ పట్టణంలోని శ్రీలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పుష్కర బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర కాలనీలో నిర్మించిన ఈ ఆలయంలో ఈనెల 13వ తేదీ నుంచి వి�
సీనియర్ జర్నలిస్టులతో అనుచితంగా వ్యవహరించిన టిప్పర్లు, ట్రాక్టర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోధన్లో జర్నలిస్టులు శుక్రవారం ఆందోళన చేపట్టారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో మంజీర నది తీరాన ఉన్న సిద్ధాపూర్, ఖండ్గావ్ ఇసుక క్వారీలను గురువారం అధికారులు మూసివేయించారు. నమస్తే తెలంగాణ మెయిన్ ఎడిషన్లో ‘మంజీరకు గర్భశోకం!’ పేరిట బుధవారం ప్రత్�
నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని మంజీర తీరం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. బోధన్ మండలం సిద్ధ్దాపూర్లోని మంజీర తీరంలో ఇసుక క్వారీలో అడ్డూ అదుపులేకుండా తవ్వకాలు చేపడుతున్నారు. అధికార పార్టీ నేతల
బోధన్ పట్టణం బీడీ నగర్ లోని శ్రీ కోట మైసమ్మ సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు ప్రవీణ్ మహారాజ్, రోహిత్ శర్మలు కార్యక్రమాల�
బోధన్ పట్టణంలోని రాకాసి పేటలో శ్రీ సాయి ఆదర్శ యువతి మహిళా మండలి ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ 486వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.