విదేశీ పెట్టుబడిదారులకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉన్నదని, ఇక్కడున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విదేశీ ఇన్వెస్టర్లకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.
దేశంలోనే అతి పెద్ద నమూనాల తయారీ కేంద్రమైన టీ వర్క్స్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆదివారం సందర్శించారు. టీ వర్క్స్లో ఏర్పాటు చేసిన తయారీ యంత్రాలను మంత్రి పరిశీలించారు.
Kaleswaram | డ్యామ్ సేఫ్టీ అధికారులు, నిపుణుల(Dam safety experts) సూచన మేరకే కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఔషధ, జీవశాస్ర్తాల వార్షిక సదస్సు ‘బయోఏషియా-2024 సమ్మిట్'కు మళ్లీ వేళైంది. మంగళవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభం క�
ప్రపంచంలోని అతిపెద్ద బయోఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్.. హైదరాబాద్లో తమ నూతన ఐటీ, డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించింది. దాదాపు రూ.830 కోట్ల (100 మిలియన్ డాలర్లు) పె�
రైతుబంధు సాయంపై పరిమితి విధించే ఆలోచన ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా ఓ పరిమితి విధించే అవకాశం ఉన్నదని, పంట పండించకపోతే అసలు రైతుబంధు ఇచ్చే ఉద్దేశం లేదని ఆయన పేర్�
Sridhar Babu | బోధన్(Bodhan) నిజాం షుగర్ ఫ్యాక్టరీని(Nizam Sugar Factory) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, పరిశ్రమల పునరుద్ధరణ కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సందర్శించారు.
సూక్ష్మ, చిన్న-మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) కోసం ప్రతిపాదిత నూతన విధానాన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. �
పరిపాలనలో మార్పులు తీసుకొచ్చేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర�
రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టడానికి మరో మరో సంస్థ ముందుకొచ్చింది. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి దిగ్గజ సంస్థ రెన్యూసిస్ ఇండియ
తెలంగాణ ప్రగతి.. దేశానికి ఆదర్శమని ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. మహేశ్వరం మండల పరిధిలోని రావిర్యాల హార్డ్వేర్ పార్కులో అపోలో మైక్రో సిస్టమ్స్ (డిఫెన్స్) ఏర్పాటుకు భూమి పూజ చేశారు.
శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ శనివారం ప్రకటించారు. ఈ నెల 8న ప్రారంభమై 8 రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో రెండు తీర్మానాలు, మూడు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.