బీసీ కులవృత్తులకు చేయూతనిచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే దళితులకు రూ.10 లక్షల దళితబంధు, మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలు, గొల్లకురుమలకు గొర్రెల పంపిణీతో పాటు నాయీబ్రాహ్మణులు, �
రేవంత్రెడ్డిని చంద్రభూతంగానే తెలంగాణ సమాజం గుర్తిస్తుందని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రైతులకు సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలిస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రై�
వ్యవసాయానికి మూస పద్ధతులను అవలంబించ డం సరికాదని, రైతులు నూతన టెక్నాలజీని ఉ పయోగించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సాగుకు నాణ్యమైన వస్తువులను ఎంచుకోవాలని, వాటిని ఒకటికి ర
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్గా పని చేస్తూ అకాల మరణం చెందిన వేద సాయిచంద్ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాల్గొని, నివాళులు అర్పించారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ప్రవాసులు చేయూతనివ్వాలని వ్య వసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో బీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్ చందు
తెలంగాణలో కొల్లాపూర్ మామిడి పండ్లకు ఎంతో ప్రత్యేకత ఉన్నది. కేవలం రాష్ట్రం వరకే కాకుండా విదేశాలకు సైతం కొల్లాపూర్ మామిడి క్రేజ్ పాకిపోయింది. ప్రభుత్వం తరుపున వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ర
పట్టణం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నదని, వివిధ పనుల నిమిత్తం పురపాలక కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులకు సూచించారు.
మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు ఆదివారం హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సేంద్రియ విధానంలో పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నందిగామ మండలంలోని కన్హాశాంతి వనంలో శనివారం సమున్నతి లైట్ హౌస్ ఎఫ్పీవోల కాన్�
ఆచార్య జయశంకర్ జీవితం అందరికీ ఆదర్శమని.. తెలంగాణ త్యాగశీలి అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి వీధిలో బులియన్ మర్చంట్ వర్తకుల�
తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఉమ్మడి జిల్లా జోహార్ పలికింది. ఊరూ.. వాడా నివాళులు అర్పించింది. గ్రామ, మండల, నియోజ కవర్గ, జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్తూపాల వద్ద జై కొట్టారు. ప్రొఫెసర్ జయశంకర్�
విద్య ద్వారానే ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమని.. భావితరాలకు బంగారు భవిష్యత్ అందించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి ద్వారా కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని వ్యవసాయ శాఖ
జిల్లా కేంద్రంలోని రాజనగరంలో గల రామకృష్ణేశ్వర ఆలయంలో ఆదివారం చండీయాగం నిర్వహించారు. ఈ యాగంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దంపతులు, పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి �
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకఘట్టానికి రంగం సిద్ధమైంది. ఏదుల పంప్హౌస్కు అనుసంధానించిన 400 కేవీ లైన్లో శుక్రవారం ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్తు సరఫరా సాఫీగా సాగింది.