ఆర్టీసీ ఉద్యోగుల బాధలను గమనించిన సీఎం కేసీఆర్ సంస్థను ప్రభుత్వంలోకి విలీనం చేసి ప్ర భుత్వ ఉద్యోగులుగా గుర్తించారని దీం తో ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరె
తెలంగాణ వచ్చాక పైరవీలకు తావులేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయ ని, వీఆర్ఏల క్రమబద్ధీకరణలో ఆర్థిక ప్రయోజనంకన్నా మానవీయ దృక్పథమే ప్రామాణికంగా సీఎం కేసీఆర్ తీసుకొన్నారని వ్యవసాయ
ఏ వృత్తిలోనైనా నిబద్ధతతో పనిచేస్తే తగిన డబ్బు, గౌరవం లభిస్తాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ని ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్ సంఘం స భ్యులు 350 మంది అధ్యక్షుడు గోవర్ధన్ సాగర్�
వనపర్తి జిల్లాగా అవతరించాక పట్టణం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. ఈక్రమంలో పలు అభివృద్ధి పనులు పూర్తి కాగా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాయాల
తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. అప్పుల కట్టడిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు.
రైతు రాజ్యమే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగగా ఉన్న వ్యవసాయాన్ని తెలంగాణ వచ్చాక పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నా
మారుతున్న కాలానికనుగుణం గా ఎదుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, పా�
పాన్గల్ ఖిల్లా.. ప్రకృతి రమణీయ దృశ్యాల నెలవు.. ఆ కొండ మీది కోట కాకతీయుల కళాత్మకతకు దర్పణం.. రమణీయ శిల్పకళా సంపదకు కొలువు.. చెక్కు చెదరని ప్రధాన ద్వారం.. శత్రుదుర్భేద్యకరంగా కోట గోడలు.. యుద్ధానికి సై అనేలా ఫి�
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని గట్లఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నాగులకుంటతండాకు చెందిన 20 కుటుంబాల సభ్యులు శని�
భవిష్యత్లో వనపర్తిని రాష్ట్రంలో అగ్రభాగాన నిలుపుతామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 20మంది జమ్మిచెట్టు ఆటో యూనియ న్ సభ్యులు బ
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రతి చేతికి పని దొరికి గౌరవంగా బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
గడిచిన తొమ్మిదేండ్లల్లో జరిగి న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని వ్యవసాయ శా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేం ద్రంలోని మంత్రి నివాసగృహంలో వనపర్తి, గోపాల్పేట, రేవల్లి మండల ముఖ్య న�
తొమ్మిదేండ్లలోనే 70ఏండ్ల ప్రగతిని సాధించామని.. ఓర్వలేని వారు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఓటుతో సమాధానం చెప్పాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
విద్యారంగానికి తెలంగాణ సర్కారు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది.. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు వెలుస్తున్నాయి.. తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రుల్లో ఒకరు ఉండి మరొకరు లేని వారు, వల�
వచ్చేనెల 31లోగా రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో పండ్లతోటల సాగును లక్ష్యంగా నిర్ణయించినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్�