తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నది. ఈ క్రమంలో వివిధ పనుల కోసం నిధుల వరద పారిస్తున్నది. వనపర్తి నియోజకవర్గంలో 38 పనులకు రూ.569 కోట్లు మంజూరయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ముందుచూ�
దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు..పాలకులు కొనసాగినా సామాన్య ప్రజలకు అవసరమైన మౌలిక సదుపా యాలను క ల్పించడంలో విఫలమ య్యారు. ఎన్నికలు వచ్చిన ప్పుడల్లా ఏదో ఒకటి...అరపనులను చెప్పి వాటిని కూడా ప్రజల దరికి చేర్చని పరిస
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత సీఎం, ఎమ్మెల్యేలు తీసుకుంటారని, ఇందుకోసం మమ్మ ల్ని గెలిపించే బాధ్యత మాత్రం మీదేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రజలకు సూచిం�
రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నివసిస్తున్న వనపర్తి వాసులతో కర్మన్ఘాట్లో ఉన్న అనంతరెడ్డి గార్డెన్స్లో ఆద�
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. జడ్చర్లలోని బాదేపల్లి పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో నాబార్డు నిధులు రూ.1.87కోట్లతో నిర్మించిన (2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామ�
వ్యవసాయ రంగానికి శాశ్వతంగా సాగునీరందించడమే లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ముం దుకెళ్తుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొ
దేశం నివ్వెరపోయేలా తెలంగాణలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరి ఉత్పత్తిలో దేశానికి దారిచూపినట్టే.. వంటనూనెల దిగుమతిని తగ్గించేలా తెలంగాణకు దారిచూ�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం వనపర్తిలో పర్యటించనున్నారు. దాదాపు రూ.666 కోట్ల విలువ గల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ర�
రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని, అర్హులైన రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో వానకాలం పంటల పరిస్థితి, యాసంగి సాగుకు సన్నద్ధం, రుణమాఫీ అమల�
వనపర్తి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని, పట్టణానికి వన్నె తీసుకొచ్చేలా పనులు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి పనులు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి షాపూర్ ఊరంచుతండాలో పల్లెనిద్ర చేశారు. సోమవారం ఉదయం తండాలో మార్నింగ�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 29న వనపర్తి పర్యటనకు వస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్ల
వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, భావితరాల కోసం బలమైన పునాది వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
స్వరాష్ట్ర పాలనలో అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమం అందడంతోపాటు ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్